• Home » Nellore politics

Nellore politics

 Rup Kumar : నాడు అబ్బాయ్‌... నేడు బాబాయ్‌

Rup Kumar : నాడు అబ్బాయ్‌... నేడు బాబాయ్‌

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక్కటి కూడా వదలకుండా 11 స్థానాలూ తెలుగుదేశానివే! అక్కడి నుంచి గెలిచిన వాళ్లలో ఇద్దరు మంత్రులూ ఉన్నారు! మహామహా నాయకులెందరో ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ...

ప్లీజ్.. ఒక చిన్న విషయం.. స్పీకర్‌కు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రిక్వెస్ట్

ప్లీజ్.. ఒక చిన్న విషయం.. స్పీకర్‌కు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రిక్వెస్ట్

రాష్ట్రంలో పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్‌లు రైతులకు అందుబాటులోకి తీసుకు వస్తే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఒక్క ఎకరా కూడా వృధా కాకుండా.. రైతులు సాగు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’

Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పనికి మాలిన మాటలు మాట్లాడే రోజక్కకు ఇంకా సిగ్గు రాలేదన్నారు. తిరుమలను దోపిడి చేసిన రోజాకు ప్రోటోకాల్ దర్శనం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.

Chandrababu : కరువు రహిత రాష్ట్రమే లక్ష్యం

Chandrababu : కరువు రహిత రాష్ట్రమే లక్ష్యం

‘కరువు రహిత రాష్ట్ర నిర్మాణమే నా లక్ష్యం. ఇందుకోసం శక్తివంచన లేకుండా పనిచేస్తా. రెండేళ్లు వర్షాలు లేకపోయినా ఇబ్బందులు లేకుండా భూమినే జలాశయంగా మార్చాలి. అందుకు నదుల అనుసంధానం ఒక్కటే మార్గం.

Nellore : దారులన్నీ దర్గావైపే!

Nellore : దారులన్నీ దర్గావైపే!

రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరులోని బారాషాహీద్‌ దర్గా ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతోంది.

Nellore : కళతప్పిన కృష్ణపట్నం

Nellore : కళతప్పిన కృష్ణపట్నం

కృష్ణపట్నం పోర్టు.. రాష్ట్రంలో అతిపెద్ద వ్యాపార కేంద్రం. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి కేంద్రం. మూడేళ్ల క్రితం వరకు దేశంలోనే పెద్ద కంటైనర్‌ కార్గో కేంద్రంగా గుర్తింపు పొందింది. జగన్‌ ప్రభుత్వంలో పోర్టు యాజమాన్య బాధ్యతలు నవయుగ నుంచి అదానీకి మారడంతో పరిస్థితి మారిపోయింది.

Nellore : విజయసాయి విశాఖ దందాలో సుభాశ్‌, శాంతి ప్రమేయం

Nellore : విజయసాయి విశాఖ దందాలో సుభాశ్‌, శాంతి ప్రమేయం

‘వైజాగ్‌లో విజయసాయిరెడ్డి చేసిన ప్రతి రెవెన్యూ దందాలో ప్రభుత్వ న్యాయవాది సుభాశ్‌ రెడ్డి, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి ప్రమేయం ఉన్నట్లు మాకు ప్రాథమిక సమాచారం ఉంది.

Minister Narayana: ఫించన్ల పంపిణీపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

Minister Narayana: ఫించన్ల పంపిణీపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

ఏపీలో రేపు ఉదయం 6 గంటల నుంచి 65 లక్షల మందికి రూ.7 వేలు చొప్పున పెన్షన్ పంపిణీ జరుగుతుందని మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు.

TDP MLA'S : ‘థ్యాంక్స్‌ టు గాంధీజీ’

TDP MLA'S : ‘థ్యాంక్స్‌ టు గాంధీజీ’

అన్యాయంపై న్యాయం విజయకేతనం ఎగురవేసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా నెల్లూరులో శనివారం ‘థ్యాంక్స్‌ టూ గాంధీజీ’ పేరుతో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు

AP Politics: ఆనాడు సవాల్ స్వీకరించలే: అనిల్ కుమార్

AP Politics: ఆనాడు సవాల్ స్వీకరించలే: అనిల్ కుమార్

ఎన్నికల సమయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఛాలెంజ్ గురించి ప్రస్తావించారు. పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ చేశారు. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. దీంతో అనిల్ కుమార్ యాదవ్ మీడియా ముందుకు వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి