• Home » Palnadu

Palnadu

AP News: తగులబడిన టీడీపీ కార్యకర్త బైక్.. వైసీపీ పనేనా?

AP News: తగులబడిన టీడీపీ కార్యకర్త బైక్.. వైసీపీ పనేనా?

Andhrapradesh: జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు.

Nara Lokesh: మాచర్ల ఘటన యావత్ పోలీస్ శాఖకే మాయని మచ్చ..

Nara Lokesh: మాచర్ల ఘటన యావత్ పోలీస్ శాఖకే మాయని మచ్చ..

Andhrapradesh: మాచర్ల నియోజకవర్గంలో ఎస్‌ఐ వేధింపులు తాళలేక దుర్గారావు అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Prathipati Pullarao: అంబటి తలకిందులుగా తపస్సు చేసినా గెలుపు కష్టమే

Prathipati Pullarao: అంబటి తలకిందులుగా తపస్సు చేసినా గెలుపు కష్టమే

Andhrapradeshh: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రచారంపై వైసీపీ రాళ్ల దాడిని మాజీ మంత్రి ప్రత్రిపాటి పుల్లారావు తీవ్రంగా ఖండించారు. వైసీపీ రౌడీలు, గంజాయి స్మగ్లర్ల పార్టీ అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు.

Palnadu News: రక్షకుడే భక్షకుడు.. దళిత యువకుడు ఆత్మహత్యాయత్నం

Palnadu News: రక్షకుడే భక్షకుడు.. దళిత యువకుడు ఆత్మహత్యాయత్నం

పోలీసులు ఉన్నది.. ఆపదలోనూ, ఇతర సమస్యల్లోనూ చిక్కుకున్న సాధారణ ప్రజలను రక్షించడానికి! అన్యాయాన్ని అణగదొక్కి, న్యాయాన్ని గెలిపించడమే వారి ధ్యేయం. కానీ.. కొందరు పోలీసులు మాత్రం తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భక్షకులుగా ప్రవర్తిస్తూ.. సాధారణ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

YCP: పాలవెల్లువ కేంద్రాలపై వైసీపీ నేతల కన్ను.. పాలసేకరణకు బదులుగా వారు చేస్తున్నదేంటో తెలిస్తే...

YCP: పాలవెల్లువ కేంద్రాలపై వైసీపీ నేతల కన్ను.. పాలసేకరణకు బదులుగా వారు చేస్తున్నదేంటో తెలిస్తే...

Andhrapradesh: రాష్ట్రంలో వైసీపీ నేతలు చేస్తున్న అక్రమాలకు అంతేలేకుండాపోతున్న విషయం తెలిసిందే. పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అంటూనే వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకునేలా అధికారపార్టీ నేతలు వ్యవహరిస్తున్న పరిస్థితి.

AP News: సంక్రాంతి సంబరాలు లక్కీ డ్రా పేరుతో ఫించన్‌లో కోత.. పెన్షనర్ల మండిపాటు

AP News: సంక్రాంతి సంబరాలు లక్కీ డ్రా పేరుతో ఫించన్‌లో కోత.. పెన్షనర్ల మండిపాటు

Andhrapradesh: జిల్లాలోని ముప్పాళ్ళలో వృద్ధాప్య పెన్షనర్లు ఆందోళనకు దిగారు. సంక్రాంతి సంబరాలు లక్కీ డ్రా పేరుతో ఫించన్‌లో 100 రూపాయలు మినహాయింపు ఇచ్చారు.

AP News:  తెలంగాణ మద్యం తరలిస్తూ పట్టుబడ్డ ఏఎస్‌ఐ

AP News: తెలంగాణ మద్యం తరలిస్తూ పట్టుబడ్డ ఏఎస్‌ఐ

Andhrapradesh: జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టుబడింది.

CWC: కృష్ణా జలాల వివాదంపై ఏపీ, తెలంగాణకు కేంద్ర జలశక్తి శాఖ నోటీసు

CWC: కృష్ణా జలాల వివాదంపై ఏపీ, తెలంగాణకు కేంద్ర జలశక్తి శాఖ నోటీసు

శనివారం ఉదయం 11.00 గంటలకు కృష్ణా జలాల వివాదంపై కీలక సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సమావేశానికి రావాలని కేంద్ర జలశక్తి శాఖ నోటీసు పంపించింది.

YCP-  TDP: పల్నాడు జిల్లాలో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు

YCP- TDP: పల్నాడు జిల్లాలో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు

మాచర్లలో వైసీపీ ( YCP ) మూకలు మరోసారి రెచ్చిపోయాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన టీడీపీ ( TDP ) నేతలపై దాడులు చేస్తోంది.

Prathipati Pullarao: ఈ ఆరునెలలైనా సమస్యలపై జగన్‌ దృష్టిపెట్టాలి

Prathipati Pullarao: ఈ ఆరునెలలైనా సమస్యలపై జగన్‌ దృష్టిపెట్టాలి

అధికారం ఉండే ఈ ఆరునెలలైనా ప్రజా సమస్యలపై జగన్ దృష్టి పెట్టాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి