Home » Palnadu
Andhrapradesh: జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు.
Andhrapradesh: మాచర్ల నియోజకవర్గంలో ఎస్ఐ వేధింపులు తాళలేక దుర్గారావు అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Andhrapradeshh: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రచారంపై వైసీపీ రాళ్ల దాడిని మాజీ మంత్రి ప్రత్రిపాటి పుల్లారావు తీవ్రంగా ఖండించారు. వైసీపీ రౌడీలు, గంజాయి స్మగ్లర్ల పార్టీ అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు.
పోలీసులు ఉన్నది.. ఆపదలోనూ, ఇతర సమస్యల్లోనూ చిక్కుకున్న సాధారణ ప్రజలను రక్షించడానికి! అన్యాయాన్ని అణగదొక్కి, న్యాయాన్ని గెలిపించడమే వారి ధ్యేయం. కానీ.. కొందరు పోలీసులు మాత్రం తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భక్షకులుగా ప్రవర్తిస్తూ.. సాధారణ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో వైసీపీ నేతలు చేస్తున్న అక్రమాలకు అంతేలేకుండాపోతున్న విషయం తెలిసిందే. పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అంటూనే వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకునేలా అధికారపార్టీ నేతలు వ్యవహరిస్తున్న పరిస్థితి.
Andhrapradesh: జిల్లాలోని ముప్పాళ్ళలో వృద్ధాప్య పెన్షనర్లు ఆందోళనకు దిగారు. సంక్రాంతి సంబరాలు లక్కీ డ్రా పేరుతో ఫించన్లో 100 రూపాయలు మినహాయింపు ఇచ్చారు.
Andhrapradesh: జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టుబడింది.
శనివారం ఉదయం 11.00 గంటలకు కృష్ణా జలాల వివాదంపై కీలక సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సమావేశానికి రావాలని కేంద్ర జలశక్తి శాఖ నోటీసు పంపించింది.
మాచర్లలో వైసీపీ ( YCP ) మూకలు మరోసారి రెచ్చిపోయాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన టీడీపీ ( TDP ) నేతలపై దాడులు చేస్తోంది.
అధికారం ఉండే ఈ ఆరునెలలైనా ప్రజా సమస్యలపై జగన్ దృష్టి పెట్టాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.