• Home » Peddireddi Ramachandra Reddy

Peddireddi Ramachandra Reddy

Andhra Pradesh: పెద్దిరెడ్డీ.. దీన్నేమంటారు..?

Andhra Pradesh: పెద్దిరెడ్డీ.. దీన్నేమంటారు..?

ప్రాజెక్టు కట్టేందుకు ఎటువంటి అనుమతులూ లేవు.. అయినా అడ్డగోలుగా కట్టేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. పోలీసులతో భయపెట్టి.. మూడు కార్తెలు పండే తల్లిలాంటి భూములు లాక్కున్నారు. పైసా పరిహారం ఇవ్వకుండానే.. దౌర్జన్యంగా పట్టాదార్‌ పాస్‌పుస్తకాలూ తీసేసుకున్నారు.

Peddireddy: ఒక్కొక్కటిగా పెద్దిరెడ్డి బాగోతాలు బయటకు.. వందల  సంఖ్యలో ఫిర్యాదులు

Peddireddy: ఒక్కొక్కటిగా పెద్దిరెడ్డి బాగోతాలు బయటకు.. వందల సంఖ్యలో ఫిర్యాదులు

మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) కుటుంబ అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అండ చూసుకుని ఐదేళ్లు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు చెలరేగిపోయారు.

Madanapalle Incident: మదనపల్లి ఘటనలో కీలక అప్డేట్..!

Madanapalle Incident: మదనపల్లి ఘటనలో కీలక అప్డేట్..!

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు...

Madanapalle Incident: ఫైళ్లు దగ్ధం.. పెద్దిరెడ్డిపై మంత్రి అనగాని సంచలన ఆరోపణలు

Madanapalle Incident: ఫైళ్లు దగ్ధం.. పెద్దిరెడ్డిపై మంత్రి అనగాని సంచలన ఆరోపణలు

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో జరిగిన ఫైళ్ల దగ్ధం ఘటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉండొచ్చని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు...

Peddireddy: పెద్దిరెడ్డికి మరో ఊహించని షాక్..

Peddireddy: పెద్దిరెడ్డికి మరో ఊహించని షాక్..

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైసీపీ (YSR Congress) అధికారంలో ఉండగా ఎలా వ్యవహరించేవారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..! ఒక్క పుంగనూరు (Punganur) నియోజకవర్గమే కాదు రాయలసీమ మొత్తం రాసిచ్చేశారన్నట్లుగా ప్రవర్తించేవారు..!

Peddirreddy : ఇంటి కోసం మున్సిపాలిటీ రోడ్డును ఆక్రమించిన పెద్దిరెడ్డి..

Peddirreddy : ఇంటి కోసం మున్సిపాలిటీ రోడ్డును ఆక్రమించిన పెద్దిరెడ్డి..

Andhrapradesh: వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన పలువురు పెద్దలు ఎన్నో అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. మంత్రి హోదాలో ఉంటూనే దౌర్జాన్యాలకు, కబ్జాలకు తెరలేపి అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారు ఎందరో. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అలాంటి చర్యలకు పాల్పడి ఇప్పుడు వార్తల్లో నిలిచారు.

TDP: ఊరికో మాట మాట్లాడుతున్న ఎంపీ మిధున్.. మీ ఆటలిక చెల్లవ్..

TDP: ఊరికో మాట మాట్లాడుతున్న ఎంపీ మిధున్.. మీ ఆటలిక చెల్లవ్..

గత 25 సంవత్సరాలుగా పెద్దిరెడ్డి కుటుంబ పాలనతో విసిగిపోయామని పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. జిల్లా మొత్తాన్ని పెద్దిరెడ్డి కుటుంబం తమ గుప్పెట్లో పెట్టుకుని నియంతలా వ్యవహరించారన్నారు. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ హలీం భాషాతో పాటు కౌన్సిలర్లు అభివృద్ధి కోసం పోరాటం చేసినా పెద్దిరెడ్డి నియంత పోకడల ముందు ఏమి చేయలేకపోయారన్నారు.

Anitha: దోషులను వదిలి పెట్టం.. పెద్దిరెడ్డికి  మాస్ వార్నింగ్

Anitha: దోషులను వదిలి పెట్టం.. పెద్దిరెడ్డికి మాస్ వార్నింగ్

అంగళ్లతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా పెట్టిన తప్పుడు కేసులపై పునర్ విచారణ చేయిస్తామని.. దోషులను వదిలి పెట్టమని హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) వార్నింగ్ ఇచ్చారు. శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి హోం మంత్రి అనిత ఈరోజు( శనివారం) వచ్చారు.

Jagan: పులివెందులకు జగన్.. స్పీకర్ ఎన్నికకు డుమ్మా?

Jagan: పులివెందులకు జగన్.. స్పీకర్ ఎన్నికకు డుమ్మా?

స్పీకర్ ఎన్నికకు వైసీపీ అధినేత జగన్ డుమ్మా కొట్టనున్నట్టు తెలుస్తోంది. సభా సంప్రదాయాలు ప్రకారం నిన్ననే స్పీకర్ ఎన్నిక గురించి వైసీపీ నేతలకు అధికారపక్షం చెప్పింది. అయినా కూడా ఆ పార్టీ అధినేత స్పీకర్ ఎన్నిక పట్ల ఆసక్తి కనబరచకపోవడం చర్చనీయాంశంగా మారింది.

AP Politics: బీజేపీకి టచ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి.. ఎమ్మెల్యే సంచలనం!

AP Politics: బీజేపీకి టచ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి.. ఎమ్మెల్యే సంచలనం!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం పాలైన తర్వాత ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 సీట్లకు పరిమితం కావడం.. ఇక 25 ఎంపీ స్థానాల్లో కేవలం 04 స్థానాల్లోనే గెలవడంతో పార్టీకి గడ్డు పరిస్థితులు వచ్చినట్లయ్యింది...

తాజా వార్తలు

మరిన్ని చదవండి