Home » Puja
పరీక్షల నిర్వహణకు సంబంధించి యూపీఎస్సీ ప్రతిష్టాత్మక సంస్థ అని జస్టిస్ చంద్ర ధారి సింగ్ పేర్కొంటూ పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చారు.
పూజా సింఘాల్ న్యాయపోరాటంలో పలు ఆటుపోట్లు చవిచూశారు. సుప్రీంకోర్టు సైతం గతంలో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను చూసేందుకు 2023 ఫిబ్రవరిలో ఆమెకు అత్యున్నత న్యాయస్థానం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
వివాదాస్పద మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్ పై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది.
యూనియన్ పబ్లిక్ సర్వీ్స్ కమిషన్ పై డిస్మిస్డ్ ఐఏఏస్ అధికారి పూజా ఖేడ్కర్ మరోసారి విరుచుకుపడ్డారు. తనపై చర్య తీసుకునే అధికారం యూపీఎస్సీకి లేదన్నారు. తాను ఎలాంటి ఫోర్జరీ చేయలేదని, తప్పుడు సమాచారం ఇవ్వలేదని హైకోర్టుకు విన్నవించారు.
మోసం, ఫోర్జరీ వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐఏఎస్ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్ కు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. తక్షణ కస్టడీ అవసరం లేదంటూ ఆమెకు ఆగస్టు 21వ తేదీ వరకూ కోర్టు రక్షణ కల్పించింది.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ పై వచ్చిన పలు ఆరోపణల నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్-2022లో ఆమె ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.
వివాదాస్పద ఐఏఎస్ అధికారిణి పూజ కేడ్కర్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కేంద్రం నియమించిన ఏక సభ్య కమిటీ దర్యాప్తు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన నివేదకను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కి సమర్పించింది.
ఐపీఎస్ ట్రైనీ పూజా ఖేడ్కర్ చుట్టూ ముసురుకున్న వివాదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా ఆమె తల్లిదండ్రుల "వైవాహిక స్థితి''పై సమాచారాన్ని కేంద్రం కోరింది. ఈ మేరకు పుణె పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి.
అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ సోమవారంనాడు తొలిసారి స్పందించారు. మీడియా విచారణను తప్పుపట్టారు. మీడియా తనంత తానుగా విచారణ జరిపి తనను దోషిగా నిర్ధారించడం తప్పని అన్నారు.
రైతులను తుపాకీతో బెదిరించిన కేసులో ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమా ఖేద్కర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో మనోరమతోపాటు ఆమె భర్త దిలీప్ ఖేద్కర్ను అరెస్ట్ చేసేందుకు పుణె పోలీసులు చర్యలు చేపట్టారు.