Home » Punganur
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖాలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఎన్నికల కోసం వాలంటీర్లను ఎడాపెడా వాడుకుంటోంది. ఓటర్లకు మభ్యపెట్టడానికి తీసుకువచ్చిన చీరలను వార్డు సచివాలయాల్లో ఉంచారు.
మకర సంక్రాంతి సందర్భంగా ఆదివారం ప్రధాని మోదీ(PM Modi) ఆసక్తికర ఫొటోలను షేర్ చేశారు. అందులో ఆయన పుంగనూరు జాతికి చెందిన ఆవులకు మేత తినిపిస్తుండగా.. అవి ఆయన్ని ఆప్యాయంగా హత్తుకోవడం కనిపిస్తోంది. మోదీ నివాసంలోఉన్న పుంగనూరు ఆవుల(Punganuru Cows) విశేషాలు తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు
Andhrapradesh: జిల్లాలోని పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ బస్సుల పరిశ్రమకు తమ భూములు ఇవ్వమని గోపిశెట్టిపల్లె రైతులు వెల్లడించారు.
పుంగనూరులో శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యకర్తల ( TDP Leaderes ) పై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది టీడీపీ నేతలు గాయపడ్డారు. అయి తే ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రిశాంత్రెడ్డి (SP Rishanth Reddy) మీడియా సమావేశం నిర్వహించారు.
పుంగనూరు అల్లర్ల కేసులో టీడీపీ నేత చల్లాబాబు( Challababu)కు ఏపీ హైకోర్టు బెయిల్(AP High Court Bail) మంజూరు చేసింది. 45 వేల షూరిటీ బాండ్లు సమర్పించాలని ఆదేశించింది
చిత్తూరు జిల్లా పుంగనూరు, అమగల్లు కేసుల్లో టీడీపీ నేతలు 79 మందికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. చిత్తూరు, మదనపల్లి, కడప జైళ్లలో ఇప్పటి వరకూ ఈ టీడీపీ నేతలంతా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డికి కూడా ఉపశమనం కలిగింది.
పుంగనూరు, అంగళ్లు కేసులలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది.
పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై నమోదైన కేసులపై తెలుగుదేశం న్యాయ పోరాటానికి దిగింది.
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన పుంగనూరు ఘటనలో ముగ్గురు కీలక నేతలకు బిగ్ రిలీఫ్ లభించింది..
చిత్తూరు జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏ1 గా కేసు నమోదు చేయడంపై జిల్లా ఎస్పీ గంగాధరరావు వివరణ ఇచ్చారు.