Home » Puri Jagannath Rath Yatra
ఒడిశాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పూరీ జగన్నాథుడి రత్న భండార్ని ఆదివారం తెరిచిన విషయం విదితమే. అయితే గురువారం మరోసారి ఆలయ అధికారులు రత్న భండార్ని తెరిచారు. ఇందులోని(Ratna Bhandar) ఇంకా కొన్ని విలువైన వస్తువులను తరలించకపోవడంతో మళ్లీ తెరిచినట్లు అధికారులు చెబుతున్నారు.
పూరీ జగన్నాథుడి రత్నభాండాగారాన్ని(Puri Ratna Bhandar) ఒడిశా అధికారుల బృందం ఆదివారం విజయవంతంగా బయటకి తీసుకువచ్చింది. బయటకి తెచ్చిన వెంటనే సిబ్బంది భాండాగార పెట్టెలను శుభ్రం చేశారు.
ఒడిశాలోని పూరీ శ్రీ క్షేత్ర రత్న భాండాగారం(Jagannath's Ratna Bhandar) రహస్య గది తెరిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం ఆ రహస్య గదిలోని ఖజానాను బయటి ప్రపంచానికి చూపించనున్నారు. 46 ఏళ్ల తరువాత ఆ గది తెరవబోతుండటంతో అందులో కింగ్ కోబ్రా వంటి విష సర్పాలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావించి తెరవడానికి జంకుతున్నారు.
జగన్నాథుడి రథ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఇటీవల ఉత్తర ప్రదేశ్ సత్సంగ్ యాత్ర తొక్కిసలాట ఘటన మరువక ముందే.. జగన్నాథుడి రథ యాత్రలో తొక్కిసలాట(Stampede in Jagannath Puri Rath Yatra) జరిగింది.
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర కనులపండువగా జరుగుతోంది. ఒడిశాతోపాటు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పూరీ ఆలయానికి తరలివస్తున్నారు. జై జగన్నాథ్, హరిబోల్ నామస్మరణతో పూరీ విధులన్నీ మార్మోగుతున్నాయి.