Home » Raghurama krishnam raju
ఆర్- 5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి సాయం చేయవద్దంటూ కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి హర్ధీప్ పూరి సింగ్కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.
న్యూఢిల్లీ: పిశాలచాల పీడ పోవాలని హనుమంతుడిని కోరుతున్నానని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
జగన్ ప్రభుత్వం (Jagan Govt.) తీసుకువచ్చిన జీవో నంబర్ 1 (GO No.1)పై హైకోర్టు (High Court) చెప్పు తీసుకొని కొట్టినట్టు ఉందని నరసాపురం ఎంపీ రఘురామరాజు (Raghurama Krishnamraju) అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారని.. అయినప్పటికీ సాక్షి అల్ప జీవులు ఇష్టనుసారంగ రాసుకున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శలు గుప్పించారు.
అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghurama Krishnamraju) కస్టోడియల్ టార్చర్ (Custodial Torture)పై ఏపీ ప్రభుత్వానికి (AP Govt.) షాక్ (Shok) తగిలింది.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు రాష్ట్రంలోనే కాదని.. ఇతర దేశాల్లో కూడా నిర్వహిస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును నిన్న రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూ చేసిందని, గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు న్యాయం జరిగేలా పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని లేఖలో పేర్కొన్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఏపీ ప్రతిపక్ష నేత,మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీ: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి, ఎన్నో సంస్కరణలకు మార్గదర్శి అయిన చంద్రబాబు నాయుడుకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సీఎస్ జోవహర్ రెడ్డి అవసరమైతే ముఖ్యమంత్రిని ఢిల్లీ రావాల్సి ఉంటుందని అన్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.