• Home » Raghurama krishnam raju

Raghurama krishnam raju

Raghurama: హైకోర్టులో సాక్షి కథనాలు నమ్ముతారా?, సీబీఐని నమ్ముతారా?...

Raghurama: హైకోర్టులో సాక్షి కథనాలు నమ్ముతారా?, సీబీఐని నమ్ముతారా?...

ఢిల్లీ: ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) బెయిల్ పిటిషన్‌ (Bail Petition)పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) స్పందించారు.

Raghurama: ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎం చేయాలో మర్డర్ చేసిన వారు చెప్తారా?...

Raghurama: ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎం చేయాలో మర్డర్ చేసిన వారు చెప్తారా?...

ఢిల్లీ: ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎం చేయాలో మర్డర్ చేసిన వారు చెప్తారా?.. అంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishnamraju) ప్రశ్నించారు.

Raghurama: సీబీఐ జోరు.. వైకాపా బేజారు.. హూ కిల్ బాబాయ్..

Raghurama: సీబీఐ జోరు.. వైకాపా బేజారు.. హూ కిల్ బాబాయ్..

ఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు.

YCP: జగన్ మనసు దోచుకోడానికి పచ్చబొట్లా..?: ఎంపీ రఘురామ

YCP: జగన్ మనసు దోచుకోడానికి పచ్చబొట్లా..?: ఎంపీ రఘురామ

వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామ కృష్ణరాజు (MP Raghu Rama Krishnam Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Raghurama: పవన్ కళ్యాణ్ తన మనసులో మాట చెప్పారు..

Raghurama: పవన్ కళ్యాణ్ తన మనసులో మాట చెప్పారు..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర పెద్దలను కలిశారని.. దీన్ని వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు.

Raghurama: జగనన్న ప్రోగ్రాం పెడితే మాత్రం హిట్ అవుతుంది...

Raghurama: జగనన్న ప్రోగ్రాం పెడితే మాత్రం హిట్ అవుతుంది...

ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం పథకాలపై (AP Govt. Schemes ) నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnamraju) కామెంట్స్ చేశారు.

Raghurama: పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంది ఆయనే...

Raghurama: పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంది ఆయనే...

ఢిల్లీ: ఏపీ (AP)లో ఇసుకాసురా వైభవము.. ఇసుకను ఇష్టానుసారంగా అమ్ముకుంటూ, దోచుకుంటున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు.

Raghurama: వైసీపీ ఇప్పుడు చిల్లుపడిన నావ...

Raghurama: వైసీపీ ఇప్పుడు చిల్లుపడిన నావ...

ఢిల్లీ: రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్ర విమర్శలు చేశారు.

Raghurama: జగన్..భయంతో ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నారు..

Raghurama: జగన్..భయంతో ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నారు..

ఏపీలో ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఎప్పుడూ.. ఎవరిని మందలించని సీఎం జగన్ (CM Jagan).. ఇప్పుడు భయంతో అందరితో మాట్లాడుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

MP Raghurama: జగన్ ఢిల్లీ యాత్రలో మర్మమేమి?..: రఘురామ

MP Raghurama: జగన్ ఢిల్లీ యాత్రలో మర్మమేమి?..: రఘురామ

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్ (CM Jagan) ఢిల్లీ యాత్ర (Delhi Tour)లో మర్మమేమి? ఒక్క కొత్తం అంశం లేదు.. కానీ ఢిల్లీకి తీసుకొచ్చి ఇచ్చే వేంకటేశ్వర స్వామి బొమ్మ సైజ్ మాత్రం పెరిగిందని....

తాజా వార్తలు

మరిన్ని చదవండి