Home » Raghurama krishnam raju
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ (YCP) దొంగ ఓట్లు వేయిస్తోందని నర్సాపురం ఎంపీ రఘరామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువు రాని వారితో కూడా ఓట్లు
వైసీపీ ఓడిపోవడం ఖాయమని రఘురామ జోస్యం చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YSR Congress Party President), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (YCP Rebel MP Raghuramakrishna Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy)పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) విమర్శలు గుప్పించారు.
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (AP DGP)కి ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) లేఖ రాశారు. డీజీ సునీల్ కుమార్పై (Sunil Kumar) కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ హ్యాండిల్ ఎవరో చేసి ఉంటారు?.. గతంలో దరిద్రపు ట్వీట్స్ చేస్తుండే వారు?... గత రెండు నెలల నుంచి విజయసాయి ట్వీట్లలో మార్పు కనిపించిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
వైసీపీ ప్రభుత్వంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు రోజుకో అంశంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
ఢిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Court)లో భారతి సిమెంట్ కేసు (Bharati Cements Case)పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishnamraju) స్పందించారు.
ఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghuramakrishnamraju) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ: జగనన్న గృహ పథకాల్లో భారీ దోపిడీ జరిగిందని, ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇల్లు ఇవ్వలేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.