Home » Scientists
పేద కుటుంబంలో పుట్టి.. పైకప్పు కూడా సరిగాలేని పాఠశాలలో తమిళ మాధ్యమంలో చదివిన వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాత ఇస్రో సంస్థకు చైర్మన్ అవుతారని ఊహించగలమా..!
రైతులు పంటలకు సమగ్ర సస్య రక్షణ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిశోధకుడు ఎ.రామకృష్ణారావు అన్నారు.
ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐఏఆర్ఐ) డైరెక్టర్గా తొలి తెలుగు శాస్త్రవేత్త డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు.
చందమామపై మానవ శాశ్వత ఆవాసాలే లక్ష్యంగా ‘ఆర్టెమిస్’ ప్రాజెక్టును చేపట్టిన అమెరికా అంతరిక్ష పరిశోధనల సంస్థ నాసా.. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఓ భారీ ఆక్సిజన్ పైప్లైన్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది!
సాధారణంగా ప్రతి ఒక్కరూ మెదడు మాత్రమే జ్ఞాపకశక్తిని కలిగి ఉంటుందని అనుకుంటారు. కానీ సైంటిస్టులు మాత్రం సంచలన విషయాలు వెల్లడించారు.
విశ్వంలో మరో కొత్త గ్రహాన్ని భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అధునాతన స్పెక్టోగ్రా్ఫను ఉపయోగించి ఆ గ్రహాన్ని గుర్తించామని..
భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి జాన్ హోప్ఫీల్డ్, జెఫ్రీ హింటన్లను వరించింది. కృత్రిమ నాడీ వ్యవస్థలతో మెషీన్ లెర్నింగ్ను సాధ్యం చేసేలా వీరిద్దరూ సిద్ధాంతపరమైన ఆవిష్కరణలకు రూపకల్పన చేశారు.
వైద్య రంగంలో అందించిన విశేష సేవలకుగానూ అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్కున్లను ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారం వరించింది.
ఇస్రో ప్రతిష్ఠాత్మక మూన్ మిషన్ చంద్రయాన్-3కు సంబంధించిన మరో కీలక అప్డేట్ వచ్చింది. చంద్రయాన్-3 మిషన్, ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు..
చైనాలో ఉన్న త్రీగోర్జెస్ డ్యామ్ తో సమస్త మానవాళికే ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భూ గమనంలో మార్పులు సంభవిస్తున్నాయని, ఇది మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.