Home » Skill Development Case
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 15 వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సీఐడీ విజ్ఞప్తి మేరకు కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు తరుఫు న్యాయవాదులు సుప్రీం కోర్టులో క్వాష్ పిటీషన్ను దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్పై తీర్పును సుప్రీం ధర్మాసనం రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటీషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి.
ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈకేసుపై నవంబర్ 30న విచారణ చేపడుతామని ఉన్నతన్యాయస్థానం ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడిగా ఉన్న..
మధ్యంతర బెయిల్పై జైలు నుంచి విడుదలైన తర్వాత మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడా కూడా కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించలేదని హైకోర్టు స్పష్టం చేసింది.
స్కిల్ కేసులో ఐఏఎస్ అధికారులను ఎంక్వైరీ చేయాలని సీఐడీని కోరామని ఫిర్యాదు దారు తరపు అడ్వకేట్ వజ్జా శ్రీనివాస్ ( Vajja Srinivas ) అన్నారు.
స్కిల్ కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. మొత్తం 12మంది ఐఏఎస్లను విచారించాలని సీఐడీకి టీడీపీ పార్టీ ఫిర్యాదు చేసింది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఇబ్బంది పెట్టడమే టార్గెట్గా పెట్టుకున్న జగన్ సర్కార్ ఇప్పటికే అక్రమ కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. స్కిల్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టింది...
టీడీపీ అధినేత నారా చంద్రబాబు 52 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చారు. ఆయన రాకతో టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ.. ఢిల్లీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు పండగ చేసుకున్నారు..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి వచ్చారు. ఇవాళ ఉదయం స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు కొన్ని షరతులతో మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది..