Home » Sri Lanka
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 వరల్డ్కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన అతను.. అందరి ఫ్యూజులు ఎగిరిపోయేలా ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఆ వివరాలేంటంటే..
ప్రస్తుతం జింబాబ్వే టూర్లో ఉన్న భారత జట్టు.. అది ముగించుకున్న తర్వాత శ్రీలంకకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆథిత్య జట్టుతో భారత్ ఆగస్టులో మూడు మ్యాచ్ల వన్డే, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లు..
శ్రీలంక ప్రజలు సాంప్రదాయ పద్దతిలో తయారుచేసే ఈ ఆయిల్ జుట్టు రాలడాన్ని నియంత్రించడమే కాకుండా జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుంది.
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీలో ఓ ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. అమెరికాలోని...
లోక్సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) కచ్చతీవు దీవులపై చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులోని కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షమైన ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రధాని తీవ్ర వ్యా్ఖ్యలు చేశారు.
కచ్చతీవుల వ్యవహారంపై భారత్లో శ్రీలంక మాజీ రాయబారి అస్టిన్ ఫెర్నాండో తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కచ్చతీవు అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకు వచ్చిందని విమర్శించారు. ఎన్నికలు అయిన తర్వాత.. ఈ అంశం వెనక్కి పోతుందన్నారు.
తన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. 1974లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని, ఇది కీలక తప్పిదమని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలకు డీఎంకే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఇందిరాగాంధీ హయాంలో జరిగిన కీలక తప్పిదం కచ్చతీవు దీవులను శ్రీలంకకు అప్పగించడం అని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ సమగ్రత, దేశ ప్రయోజనాలను ఆనాటి ప్రభుత్వం లెక్క చేయలేదని మోదీ ధ్వజమెత్తారు. సమాచార హక్కు చట్టం కింద కచ్చతీవు దీవుల ద్వీపాన్ని శ్రీలంకు ఎలా అప్పగించిందనే వివరాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
సరదాగా ఫారెస్ట్ సఫారీకి వెళ్లిన ప్రయాణికుల మీద ఓ ఏనుగు దాడికి దిగితే జీప్ డ్రైవర్ చేసిన పని ఇదీ..
పాపం ఆ కుటుంబం సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళితే.. ఏనుగు ఊహించని షాకిచ్చింది.