• Home » TDP - Janasena

TDP - Janasena

Chandrababu : మీ ఆశలు.. ఆకాంక్షలు నెరవేరుస్తాం

Chandrababu : మీ ఆశలు.. ఆకాంక్షలు నెరవేరుస్తాం

రాష్ట్రంలో జూలై 1న సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో పింఛనుదారులకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఆ లేఖలోని వివరాలు యథాతథంగా....

Minister Narayana : ‘షీలాబిడే’ సిఫారసులు అమలు చేయాలి

Minister Narayana : ‘షీలాబిడే’ సిఫారసులు అమలు చేయాలి

రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తులకు సంబంధించి షీలా బిడే కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాద్దామని మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ అధికారులకు సూచించారు.

Nadendla Manohar : సీఐడీకి రేషన్‌ మాఫియా కేసు

Nadendla Manohar : సీఐడీకి రేషన్‌ మాఫియా కేసు

‘కాకినాడ కేంద్రంగా వ్యవస్థీకృతమైన రేషన్‌ బియ్యం మాఫియాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబం ఉంది. పోర్టును ఆక్రమించి భారీ అక్రమాలకు పాల్పడింది.

Amaravati : టీడీపీ కార్యాలయానికి జన ప్రవాహం

Amaravati : టీడీపీ కార్యాలయానికి జన ప్రవాహం

టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం జన ప్రవాహం పోటెత్తింది. పార్టీ కార్యాలయంలో చోటు చేసుకొన్న తోపులాటలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొద్దిసేపు చిక్కుకొన్నారు.

TDP : నైరాశ్యం నుంచి నిర్మాణం దిశగా!

TDP : నైరాశ్యం నుంచి నిర్మాణం దిశగా!

అమరావతి ధ్వంస రచన కోసం.. జగన్‌ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన మాస్టర్‌ ప్లాన్‌ను సరిదిద్దేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం వాయువేగంతో కదులుతోంది.

TDP :  పింఛన్ల పండగకు సర్వం సిద్ధం

TDP : పింఛన్ల పండగకు సర్వం సిద్ధం

పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. ఇప్పటివరకు అందుతున్న రూ.3 వేలకు అదనంగా పెంచిన రూ. వెయ్యి.. గత మూడు నెలల బకాయి రూ. 3 వేలు.. మొత్తం రూ.7 వేల సొమ్ము! నిజంగానే ప్రతి లబ్ధిదారుకూ ఇది పండగే.

MLA Somireddy : రైతులు, యువత కోసం అదానీ కాళ్లైనా పట్టుకుంటా

MLA Somireddy : రైతులు, యువత కోసం అదానీ కాళ్లైనా పట్టుకుంటా

కృష్ణపట్నం పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ను పునరుద్ధరించాలనే లక్ష్యంతోనే ఉన్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలోని అదానీ కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం ఎన్డీయే కూటమి, వామపక్ష నేతలతో కలసి వెళ్లి పోర్టు సీఈవో జీజే రావును కలిశారు.

Chandrababu : జాతికి జగన్‌ ద్రోహం

Chandrababu : జాతికి జగన్‌ ద్రోహం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పోలవరం ప్రాజెక్టును పరిశీలించినప్పుడు.. అక్కడి పరిస్థితిని చూస్తే కన్నీళ్లు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

Chandrababu : ఎయిమ్స్‌ను సమస్యల్లోకి నెట్టారు

Chandrababu : ఎయిమ్స్‌ను సమస్యల్లోకి నెట్టారు

ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌ సమస్యల వలయంలో చిక్కుకుపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్‌ - 3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని,

Nara Lokesh :  ఉన్నత విద్య సమూల ప్రక్షాళన

Nara Lokesh : ఉన్నత విద్య సమూల ప్రక్షాళన

ఏడాదిలోగా ఉన్నత విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఉన్నత విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సచివాలయం లో సమీక్షించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి