Home » TG Govt
పేదోడి ఆలోచనకు అనుగుణంగా గాంధీనగర్ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు. ప్రజల దీవెనలతో రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పారు. అభివృద్ధి , సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు రెండు కళ్లు, జోడెడ్ల లాగా సాగుతున్నాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎదురుచూసిన జాబ్ క్యాలెండర్ను ఎట్టకేలకు అసెంబ్లీ వేదికగా శుక్రవారం విడుదల చేసింది.
భూ క్రయవిక్రయాలు, తప్పుల సవరణలకు సంబంధించి రైతులకు అత్యంత సమస్యాత్మకంగా మారిన 2020 ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ సర్కారు సమాయత్తమైంది.
ప్రభుత్వ బడుల్లోనే చదువుకుని తాను ఈ స్థాయికి వచ్చానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని అన్నారు.
సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించినందున తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి షెడ్యూల్డు కులాల (ఎస్సీ) ఏబీసీడీ వర్గీకరణను అమలు చేసే బాధ్యత తీసుకుంటుందని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మాణం అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
మూసీ నది అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మూసీనది అభివృద్ధి ప్రాజెక్టుతో.. ఇక పెట్టుబడులంటే హైదరాబాద్ గుర్తొచ్చేలా చేస్తామని ప్రకటించారు.
జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే కాకుండా... దానికి చట్టబద్ధత కూడా కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రతియేటా క్యాలెండర్ను ప్రకటించేలా ఒక విధానం తీసుకరావాలని క్యాబినేట్ నిర్ణయించింది.
తెలంగాణ నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ బాధ్యతలు చేపట్టారు. రాజ్భవన్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖలో అధికారుల బదిలీల ప్రక్రియ బుధవారం పూర్తయింది. 40శాతం మేర సిబ్బందినే బదిలీ చేయాలన్న నిబంధనతోపాటు స్పౌజ్ కోటా, వికలాంగులు, ఏడాదిలో పదవీ విరమణ పొందే వారితోసహా ఇతర నిబంధనలను పాటిస్తూ అధికారులు బదిలీ ప్రక్రియను పూర్తిచేశారు.