Home » Tirumala Tirupathi
తరాలుగా నెయ్యి దీపాల వెలుగులోనే గర్భగుడిలోని వెంకటేశ్వరుని దర్శనం భక్తులకు కలుగుతోంది.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా తిరుమలలో మరో కొండను తలపించేలా చెత్త పేరుకుపోయింది. ఇక్కడి పర్యావరణానికి నష్టం కలిగేలా తయారైంది. పచ్చని చెట్ల మధ్య సుమారు లక్ష మెట్రిక్ టన్నుల వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి.
తిరుపతి విమానాశ్రయంలో రోజూ జారీ చేస్తున్న శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను టీటీడీ పెంచింది.
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ గురువారం విడుదల చేయనుంది.
టీటీడీ పాలక మండలి పలు సంచలన నిర్ణయాలను తీసుకుంది. దీనిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ బోర్డు భక్తుల కోసం చాలా మంచి నిర్ణయాలు తీసుకుందని కిషన్రెడ్డి తెలిపారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని 2-3 గంటల్లోనే దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) నూతన ధర్మకర్తల మండలి నిర్ణయించింది.
అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. టీటీడీకి, వక్ఫ్ భూముల వ్యవహారానికి తేడా తెలియని అజ్ఞాని ఒవైసీ అని విమర్శించారు.
టీటీడీ బోర్డులో తిరుపతికి చెందిన బీజేపీ నేత భానుప్రకా్షరెడ్డికి చోటు దక్కింది.
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, మెంబర్ల పూర్తి జాబితాలు వెల్లడిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఇవాళ(శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ జీఓ ఎంఎస్ నెంబర్ 243 జారీ చేశారు.