Home » Udayanidhi Stalin
అర్హత కలిగిన ఏ ఒక్క మహిళను ‘కలైంజర్ మహిళా సాధికారికత ప్రోత్సాహక నిధి’ పథకం నుంచి తప్పించబోమని మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) స్పష్టం చేశారు.
కొడనాడు హత్య, దోపిడీ వ్యవహారంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami)పై
‘‘పెరియార్, అంబేడ్కర్ సనాతనం గురించి మాట్లాడారు. అలాగే పలు పార్టీల నేతలు కూడా ప్రస్తావించారు. వారికన్నా నేనేమీ ఎక్కువగా మాట్లాడలేదు.
మదురై ఎయిమ్స్(AIIMS Madurai) ఆసుపత్రి టెండర్లకే ఇంత జాప్యం జరిగితే, నిర్మాణపనులు ముగిసేందుకు మరెంత కాలం పడుతుందో
అన్నాడీఎంకే - బీజేపీ(AIADMK - BJP) కూటమి విచ్ఛిన్నం వారి అంతర్గత వ్యవహారమని, దాన్ని తాము కామెడి సన్నివేశంగా చూస్తున్నామని,
తమిళనాడు(Tamilnadu) మంత్రి స్టాలిన్(MK Stalin) కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udaynidhi Stalin) ఇటీవల సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు, మక్కల్ నీదీ మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్(Kamal Hasan) స్పందించారు.
నీట్ వ్యవహారంలో కేంద్రప్రభుత్వ కుట్ర బహిర్గత మైందని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) ధ్వజమెత్తారు.
కొడనాడు హత్య, దోపిడీ కేసుతో మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి(Former CM Edappadi Palaniswami) పేరు జోడిస్తూ ప్రస్తావించరాదని
సూర్య చంద్రులు ఉన్నంత వరకు సనాతన ధర్మం(Sanathana Dharma) ఉంటుందని అస్సాం(Assam) ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sharma) అన్నారు. మధ్యప్రదేశ్(Madyapradesh) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ(BJP) ఇవాళ జన్ ఆశీర్వాద్ యాత్ర నిర్వహించింది. ఆ యాత్రలో పాల్గొన్న హిమంత సనాతన ధర్మంపై పలు వ్యాఖ్యలు చేశారు.
సనాతన ధర్మాన్ని (Sanatana Dharma row) నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, రాష్ట్రమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తీవ్ర దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ వివాదంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) స్పందించారు. తమిళనాడు మంత్రి చేస్తున్న ప్రకటనలు ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.