Home » Vizianagaram
నలుగురు చిన్నపిల్లలు ఆడుకుంటూ కారులోకి ఎక్కి కూర్చొని డోర్ వేసుకున్నారు. తర్వాత కారు డోర్ తీసేందుకు చిన్నారులు ప్రయత్నించినా వాళ్లకి వీలు కాలేదు. డోర్ ఆటోమెటిక్ లాక్ కావడంతో ఊపిరాడక చివరికి తుదిశ్వాస వదిలారు.
జీవో నెం. 3ను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఆ జీవోను చంపేసింది గత వైసీపీ ప్రభుత్వమేనని, వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా తీయని వారి మాటలు నమ్మవద్దని మంత్రి గమ్మిడి సంధ్యారాణి అన్నారు. జీవో నెం. 3కి ప్రత్యామ్నాయ జీవోను తీసుకువస్తామనే మాటకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Vizianagaram News: సోదరికి ఆస్తిలో వాటా ఇవ్వటం రాజశేఖర్కు ఇష్టం లేకపోయింది. తనకు దక్కాల్సిన ఆస్తి సోదరికి వెళ్లటం తట్టుకోలేకపోయాడు. తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. వారిని ఎలాగైనా చంపి పగ తీర్చుకోవాలని అనుకున్నాడు.
కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి అవసరమైన తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సత్వరమే పనులకు సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Rammohan Naidu Key Announcement: భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు సంతృప్తిగా ఉన్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.
Lokesh support Headmaster: మాట వినడం లేదంటూ విద్యార్థుల విషయంలో ఓ హెడ్మాస్టర్ చేసిన పనిని అభినందించారు మంత్రి లోకేష్. మీ ఆలోచన బాగుంది.. అంతా కలిసి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు మంత్రి.
విజయనగరం జిల్లా రాజాం నుంచి విశాఖ వెళ్లే ప్రధాన రహదారి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. విస్తరణ పేరిట ఏళ్ల తరబడి వాహనదారుల కళ్లల్లో దుమ్ము కొడుతున్న రోడ్లు ప్రజలకు శాపంగా మారుతున్నాయి.
! నడవడానికి కాళ్లు కూడా సహకరించని ఆమెను కట్టుబట్టలతో కుర్చీతో పాటే బయటికి గెంటేశాడు. కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఈ ఉదంతం జరగడంతో..
వైసీపీకి చెందిన సర్పంచి గత ప్రభుత్వంలో పేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తానంటూ తమ నుంచి సుమారు రూ.12 లక్షలు వసూలు..
విజయనగరం జిల్లా: రాజాం మండలం, బొమ్మినాయుడువలసలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల ఘర్షణలో 10 మంది గాయపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన కొందరు కార్యకర్తలు తెలుగుదేశంలో చేరడంతో ఇరు వర్గాల మద్య గొడవలు జరుగుతున్నాయి.