Home » Wanaparthy
మనిషి కి మరణం ఉంటుంది కానీ కమ్యూనిజానికి మరణం ఉండదు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ శత వసంతాల ఉత్సవాలను ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
చిల్లుగారె, రాగిముద్దతో చికెన్ను ఇష్టంగా తినేటోళ్లు.. లెగ్పీస్ లేనిదే ముద్ద దిగనోళ్లు.. చికెన్ ముక్కలేనిదే పెగ్గుతో చీర్స్ చెప్పడానికి ఇష్టపడనోళ్లు.. వారానికి రెండుమూడుసార్లయినా చికెన్ బిర్యానీ తినకుండా ఉండలేనోళ్లు..
Telangana: తెలంగాణలో బర్డ్ ఫ్లూ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఒకేసారి నాలుగువేల కోళ్లు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. వనపత్తి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పెండింగ్ బిల్లులను విడుదల చేసేందుకు ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 20 వేలు లంచం తీసుకుంటున్న వనపర్తి జిల్లా పెబ్బెరు మునిసిపల్ కమిషనర్ కందికట్ల ఆదిశేషును ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు.
దేశంలో సామాజిక బాధ్యతల నిర్వహణలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్సబీఐ) ఎల్లప్పుడూ ముందుంటుందని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాస్ శెట్టి అన్నారు.
ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.
ప్రజల కష్టాలు తెలిసే నేత వాటి పరిష్కరించడానికి చూపే చొరవ అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో అలాంటి వారు అరుదు. వారిలో వనపర్తి ఎమ్మెల్యే కూడా ఒకరు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(Tudi Megha Reddy) ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు.
వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులను కుమారులు, కుమార్తెలు చిత్రహింసలకు గురి చేస్తున్న ఉదంతాలు ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆస్తి కోసం కొంతమంది చిత్రహింసలు పెడుతుంటే, వృద్ధాప్యంలో వారికి సేవలు చేయలేక మరికొంతమంది కర్కశంగా వ్యవహిస్తున్నారు. కనీ పెంచిన తల్లిదండ్రులపై దాడి చేసి వారిని నడిరోడ్డుపై వదిలేసిన ఘటనలు ఎన్నో చూస్తుంటాం.
చెల్లెలిని కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నయ్య మాయమాటలతో ఆమెనే చెరబట్టాడు. కర్ణాటక రాష్ట్రంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఇద్దరు భర్తలున్నారు.
ట్రాన్స్ఫార్మర్తోపాటు ఎల్టీ లైన్ స్తంభం ఏర్పాటు చేసేందుకు రూ.19వేల లంచం తీసుకున్న విద్యుత్ అధికారులు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఏకంగా ఎస్ఈతోపాటు డీఈ, ఏఈ దొరికిపోవడం విద్యుత్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.