Home » Warangal News
నవంబరులో జరుగబోయేది ఎమ్మెల్యే ఎన్నికలు కాదని, ఇవి రాష్ట్ర తలరాత మార్చే ఎన్నికలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Former Chief Minister Nara Chandrababu Naidu) అక్రమ
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి
ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎదురులేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్సైడ్గా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
సీఎం కేసీఆర్ను రాజకీయంగా బొందపెట్టే సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
ఇళ్లలో వరదే.. ఇళ్ల నుంచి కాలు బయటపెట్టినా వరదే! కాలనీలు, వీధులు, రోడ్లు అన్నీ చెరువుల్లానే మారాయ్! వర్షాలు, వరదలతో రాష్ట్రంలో భీతావహ పరిస్థితి నెలకొంది.
వరంగల్: కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Preethi).. సీనియర్ విద్యార్థి సైఫ్ (Saif) వేధింపుల వల్లే ఇలాంటి పరిస్థితికి వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు (Errabelli Dayakara Rao)అన్నారు.
ప్రీతి సైఫ్ వేధించడం నిజమేనని సీపీ రంగనాథ్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రీతి చాలా సెన్సిటివ్ అని పేర్కొన్నారు. ప్రీతి ప్రశ్నించడాన్ని సైఫ్ తట్టుకోలేకపోయాడన్నారు.