Home » Zomato
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. ప్రస్తుత భారత దేశంలో ఇంటిపేరుకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని.. కష్టపడే తత్వం ఉంటే విజయం సాధించవచ్చని.. ఇంటిపేరుతో విజయం దక్కదన్నారు.
మీరు ఎక్కువగా జోమాటో(Zomato) నుంచి ఫుడ్(food) ఆర్డర్ చేస్తారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ కంపెనీ జొమాటో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం మీరు ఈ యాప్లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే మీకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయా వంటకాలను సూచిస్తుంది.
పుణెకు చెందిన ఓ వ్యక్తికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ``జొమాటో`` కారణంగా తీవ్ర అసౌకర్యం ఎదురైంది. ఆ వ్యక్తి ఇటీవల పనీర్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఇంటికి వచ్చిన ఫుడ్ పార్శిల్ విప్పి ప్లేట్లో వేసుకుని తింటుండగా ఆ బిర్యానీలో చికెన్ పీస్ కనిపించింది. దీంతో ఆ వ్యక్తి షాకయ్యాడు.
చేసేది ఎలాంటి పని అయినా.. కొందరు అందులో తమ ప్రత్యేకతను చాటుకుంటుంటారు. ఏదో ఒక విషయంలో మిగతా వారికి భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా...
హార్లీ డేవిడ్సన్ బైక్పై ఓ వ్యక్తి ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇంత ఖరీదైన బైక్పై ఫుడ్ డెలివరీ చేయడమేంటని కొందరు కామెంట్ చేస్తున్నారు.
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు(Zomato) వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ నుంచి పలు ట్యాక్స్ డిమాండ్ నోటీసులు అందుకున్న జొమాటోకి తాజాగా ఢిల్లీలోని సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ నుంచి రూ.184.18 కోట్ల జీఎస్టీ నోటీసు జారీ అయింది.
ఈ మధ్య కాలంలో ఫుడ్ డెలివరీ అప్లికేషన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇవి సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతున్నాయి. అయితే.. వీటి వినియోగం ఎంతలా పెరిగిందో, ఆహార నాణ్యతపై కూడా అన్నే ఫిర్యాదులు వస్తున్నాయి.
ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న సమయంలో యూపీఎస్సీ వీడియోలు చూస్తున్న జొమాటో డెలివరీ ఏజెంట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ అఘాయిత్యం తాజాగా హైదరాబాద్లో వెలుగు చూసింది. యువతిపై ఫుడ్ డెలివరీ బాయ్ అత్యాచారం చేసిన ఘటన జూబ్లీ హిల్స్లో చోటు చేసుకుంది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కొత్త 'ప్యూర్ వెజ్ ఫ్లీట్(Pure Veg Fleet)' నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే Zomato ఇటీవల శాఖాహారం తినే వారి కోసం ఈ సంస్థ ప్రత్యేక సేవను ప్రారంభించింది.