Home » Telangana » Medak
రేపటితో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి
సిద్దిపేట అగ్రికల్చర్, ఏప్రిల్ 27: పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకోవాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు.
కుకునూరుపల్లి, ఏప్రిల్ 27: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని రాష్ట్ర ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ సూచించారు.
కొల్చారం, ఏప్రిల్ 27: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్రంలో అవినీతి పాలన సాగిందని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు.
పుల్కల్, ఏప్రిల్ 27: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని బీజేపీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ పిలుపునిచ్చారు.
ఉపాధి కల్పన కోసం నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జన జాతర సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చేగుంట, ఏప్రిల్ 26: మండలంలోని అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఎంపీపీ మాసుల శ్రీనివాస్ సూచించారు.
పుల్కల్, ఏప్రిల్ 26: చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ డిపార్ట్మెంట్ అధ్వర్యంలో 12వ టెక్నికల్ డే శుక్రవారం ప్రారభమయ్యాయి. ఈ ఉత్సవాలను కళాశాల ప్రిన్సిపాల్ జి.నరసింహ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
జహీరాబాద్, ఏప్రిల్ 26: విత్తన సంపదకు కేరాఫ్ గా డెక్కన్ డెవల్పమెంట్ సొసైటీ(డీడీఎస్) నిలిచిందని పలువురు మహిళా రైతులు, విత్తన సంరక్షకులు మొగులమ్మ, నర్సమ్మ, తదితరులు పేర్కొన్నారు. శు
రేవంత్రెడ్డికి అభివృద్ధి గురించి ఏం తెలుసు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి చూపించాలి ఆరు గ్యారంటీలు కావాలంటే కాంగ్రెస్ను ఓడించండి మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయం మెదక్ రోడ్షోలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు