Nara Lokesh: జగన్, సజ్జల, పెద్దిరెడ్డిపై లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-08-11T20:32:40+05:30 IST

యువగళం పాదయాత్రలో భాగంగా క్రోసూరులో జరిగిన బహిరంగసభలో టీడీపీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (Jagan) సంచలన ఆరోపణలు చేశారు.

Nara Lokesh: జగన్, సజ్జల, పెద్దిరెడ్డిపై లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు

పల్నాడు: యువగళం పాదయాత్రలో భాగంగా క్రోసూరులో జరిగిన బహిరంగసభలో టీడీపీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (Jagan) సంచలన ఆరోపణలు చేశారు.


"చంద్రబాబుపై దాడికి కుట్ర తాడేపల్లి ప్యాలెస్‌లోనే జరిగింది. తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల, పెద్దిరెడ్డి కలిసి కుట్ర చేశారు. వైసీపీ నేతలే రాళ్ల దాడి చేసి టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. చంద్రబాబుపైనే అటెంప్ట్‌ మర్డర్‌ కేసు పెట్టారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని.. ఎస్పీ, డీఐజీ అమలుచేస్తున్నారు. పోలీసులకు దమ్ముంటే వివేకాను చంపినవారిని జైల్లో వేయండి." అని లోకేష్ అన్నారు.

Updated Date - 2023-08-11T20:33:01+05:30 IST