Home » Peddireddi Ramachandra Reddy
చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య కేసులో వైఎస్సార్సీపీ నేతలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆయన కుమారుడు ఎంపీ మిధున్ రెడ్డిల హస్తం ఉందని, వారిద్దరినీ కుట్రదారులుగా చేర్చి వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం 2 వేల కోట్లు అయితే ఏపీ లిక్కర్ స్కాం 20 వేల కోట్లు అని టీడీపీ ఎంపీ సానా సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి అక్రమాలపై పార్లమెంట్లో ప్రస్తావించినట్లు తెలిపారు.
Puli Varthi Nani: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పెద్దిరెడ్డి విచక్షణ రహితంగా మాట్లాడితే చూస్తు ఊరుకోమని ఎమ్మెల్యే పులివర్తి నాని వార్నింగ్ ఇచ్చారు.
వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం భూ ఆక్రమణలపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు.
AP Govt: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై యాక్షన్కు సిద్ధమైంది ఏపీ సర్కార్. పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జాపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాధమిక నివేదిక చేరింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు ముందడుగులు వేస్తోంది.
Shock In YCP : వైసీపీలో అగ్రనేతలకు అండగా ఉన్న.. నేతలంతా తమ తమ అనుచర గణంతో పార్టీలు మారుతోన్నారు. దీంతో వైసీపీ నుంచి ఇతర పార్టీలకు వలసలు వెల్లువెత్తాయి.
Andhrapradesh: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిపై వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని.. జగన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. షర్మిల ఎవరి స్క్రిప్ట్ చదువుతుందో తమకు తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరెట్లో ఫైళ్ల దహనం కేసు దర్యాప్తులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగు చూడగా.. ఇప్పుడిప్పుడే సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు..? అనేది తేల్చే పనిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు.
ప్రాజెక్టు కట్టేందుకు ఎటువంటి అనుమతులూ లేవు.. అయినా అడ్డగోలుగా కట్టేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. పోలీసులతో భయపెట్టి.. మూడు కార్తెలు పండే తల్లిలాంటి భూములు లాక్కున్నారు. పైసా పరిహారం ఇవ్వకుండానే.. దౌర్జన్యంగా పట్టాదార్ పాస్పుస్తకాలూ తీసేసుకున్నారు.
మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) కుటుంబ అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అండ చూసుకుని ఐదేళ్లు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు చెలరేగిపోయారు.