Home » Sajjala Ramakrishna Reddy
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మరియు ఆయన కుమారుడు భార్గవ్రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తులో సహకరించాలని కోర్టు ఆదేశించగా, రూ.10 వేలతో పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది
Sajjala Ramakrishna Reddy: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ రెడ్డిలకు ఏపీ హై కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో వారికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్రెడ్డి హుటాహుటిన హైకోర్టును ఆశ్రయించారు.
మాజీ సీఎం జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు ఆక్రమించుకున్నారని పదే పదే రెవెన్యూ యంత్రాంగం చెబుతున్నప్పటికీ..
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కబ్జా చేసిన భూమి తమది కాదంటూ అటవీ శాఖ చేతులెత్తేసింది.
ఆంధ్రప్రదేశ్: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేదల భూములు కబ్జా చేశారంటూ పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
మాజీ సీఎం జగన్ గొంతు, ముక్కులాంటి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి.
అరాచక, విధ్వంసక, కక్ష సాధింపు రాజకీయాలను ఐదేళ్లూ యథేచ్ఛగా నడిపించిన వైసీపీ పెద్దలకు, అధికారం పోగానే సంక్షేమ బాటలూ, అభివృద్ధి మాటలూ గుర్తుకు వస్తున్నట్టు ఉన్నాయి
అధికార పక్షం టీడీపీ వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని లేకుండా చేసేందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఈ నెల 24 వరకు హైకోర్టు పొడిగించింది.