మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి తీవ్ర అస్వస్థత, ముంబై ఆస్పత్రిలో చికిత్స
ABN , First Publish Date - 2023-05-24T19:39:32+05:30 IST
మహారాష్ట్ర మాజీ సీఎం, లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలం బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న జోషికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి ముంబై లోని పీడీ హిందూజా ఆస్పత్రి లో జోషి అత్యవసర పరిస్థితిలో చేర్చారు. ప్రస్తుతం జోషీ కోమాలో ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి.
ముంబై: మహారాష్ట్ర(Maharashtra) మాజీ సీఎం, లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి(Ex-CM Manohar Joshi) తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలం బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న జోషికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్(Intensive Care Unit)లో చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి ముంబై(Mumbai)లోని పీడీ హిందూజా ఆస్పత్రి(PD Hinduja Hospital)లో జోషి అత్యవసర పరిస్థితిలో చేర్చారు. ప్రస్తుతం జోషీ కోమాలో ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్(Health Bulletin) విడుదల చేశాయి.