Home » Maharashtra
థానే జిల్లా కల్యాణ్లో 12 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్యాచారానికి పాల్పడిన ఘటన అప్పట్లో సంచలనమైంది. కోల్సేవాడి ప్రాంతం నుంచి మాయమైన బాలిక ఆ తర్వాత బాప్గావ్ గ్రామంలో మృతదేహమై కనిపించింది. నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి.
26/11 ముంబై ఉగ్రవాద దాడులపై కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించారు. ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించినందుకు తీవ్ర స్థాయిలో స్పందించారు.
రాణాను విజయవంతంగా ఇండియాకు తీసుకువచ్చి దేశ న్యాయవ్యవస్థ ముందు నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదిని ఫడ్నవిస్ ప్రశంసించారు. నవంబర్ 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల్లో తమ కుటుంబాలను కోల్పోయిన ముంబై ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
Nashik Shocker: 7 నుంచి 10 తరగతి విద్యార్థుల బ్యాగులు చెక్ చేయగా షాకింగ్ వస్తువులు బయటపడ్డాయి. వాటిని చూసి టీచర్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విమానాన్ని సమీపంలోని చికలథానా విమానాశ్రయానికి మళ్లించారు. రాత్రి 10 గంటలకు విమానం ల్యాండింగ్ అయినప్పటికీ వైద్య సహాయం అందకముందే ఆమె ప్రాణాలు విడిచారు.
Maharashtra Farewell Party: వర్ష షిండే కాలేజీలో చదువుతోంది. తాజాగా, కాలేజీలో ఫేర్వెల్ ఫంక్షన్ జరిగింది. ఇందులో భాగంగా వర్ష స్టేజిమీదకు ఎక్కి స్పీచ్ ఇవ్వసాగింది. కొద్దిసేపటి తర్వాత ఉన్నట్టుండి కిందపడి చనిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పైసా మే పరమాత్మ అని ఊరికే అనలేదు పెద్దలు. చేతిలో డబ్బులుంటేనే మనిషికి విలువ. డబ్బులున్న వారికే గౌరవం, మర్యాద లభిస్తాయి. ఆఖరికి ప్రాణం కాపాడుకోవాలన్నా కూడా డబ్బే ప్రధానం. ఆ డబ్బుల మీద ఆశ నిండు గర్భిణి ప్రాణం తీసింది. ఆ వివరాలు..
శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ సెప్టెంబర్లో పదవీ విరమణ చేస్తారని తెలిపారు. అయితే, బీజేపీ నేత ఫడణవీస్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ 2029 వరకు మోదీనే ప్రధాని అని అన్నారు
మోదీ సెప్టెంబర్లో రిటైర్మెంట్ కావాలనే ఆలోచనతో నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి మోహన్ భగవత్ను కలిసారని శివసేన (యూబీటీ)నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను ఫడ్నవిస్ కొట్టివేశారు.
అతిథులను దేవుడిగా భావించే సంస్కృతి ముంబైలో ఉందని, కునాల్ తనను తాను ముంబైకి అతిథిగా చెప్పుకుంటున్నారని, అలాంటపప్పుడు భయపడటం ఎందుకని రాహుల్ కనల్ ప్రశ్నించారు.