Home » National News
తాగిన మత్తులో ఉన్న ఒక ఇండియన్ పాసింజర్ తన తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. బిజినెస్ క్లాస్లో ఈ ఘటన జరిగినట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.
Central Minister: బిహార్లో దారుణం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి మనవరాలిని ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. దీంతో అతడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
బీజేపీపై ఖర్గే విమర్శలు గుప్పిస్తూ, భవిష్యత్ సవాళ్లను పరిష్కరించే బదులు శతాబ్దాల క్రితం నాటి అంశాలను పైకి తెస్తూ మతపరమైన విభజనలను పెంచుతోందని అన్నారు. అలాంటి ప్రమాదకరమైన ఆలోచనలను పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు.
తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య సుమారు రూ.1,332 కోట్ల ఖర్చుతో 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందువల్ల 400 గ్రామాలు, 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఇరిగేషన్ వాటర్ సప్లయి నెట్వర్క్ ఆధునికీకరణకు ఉద్దేశించిన ఎం-సీఏడీడబ్ల్యూఎం పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. వాటర్ అకౌంటింగ్, వాటర్ మేనేజిమెంట్ కోసం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నట్టు తెలిపారు.
AICC: గుజరాత్లో అధికార పీఠాన్ని హస్తం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తద్వారా ఢిల్లీ పీఠాన్ని అందుకోవాలని ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీంతో మోదీ పాలనకు చరమ గీతం పాడేందుకు భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకొనేందుకు ఆ పార్టీ వడి వడిగా అహ్మదాబాద్ వేదిక నుంచి శ్రీకారం చూడుతోంది.
అందరూ కలిసికట్టుగా ఉద్యమం ప్రారంభిద్దామని కొందరు రెచ్చగొట్టవచ్చని, అయితే ఆ పని చేయవద్దని మమతా బెనర్జీ కోరారు. మైనారిటీలు, వారి ఆస్తులకు తాము కాపాడతామని అన్నారు.
కాంట్రాక్టుపై సంతకాలు జరిగినప్పటి నుంచి ఐదేళ్లలోగా మన నావికాదళానికి ఈ రాఫలె జెట్లు అందుతాయి. దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకపై రఫేల్ మెరైన్లను మోహరించనున్నారు.
మీరట్లో నేవీ ఆఫీసర్ మర్డర్ కేసు దేశంలో సంచలనం సృష్టించింది. దాంతో పాటు మరో కొత్త సమస్యను కూడా తెర మీదకు తెచ్చినట్లు అర్థం అవుతోంది. వివాహేర బంధంలో ఉన్న వారు ఇప్పుడు మీరట్ దారుణాన్ని వాడుకుంటున్నారా. వివాహేతర బంధం గురించి భాగస్వామి ప్రశ్నిస్తే.. మీకు కూడా మీరట్ అధికారి గతే పట్టాలా అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఆ వివరాలు..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో ముంబై పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీనితో పాటుగా కొన్ని ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఇక ఛార్జ్షీట్లో సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..