Share News

Uttar Pradesh: స్లీపర్‌ బస్సు పాల ట్యాంకర్‌ ఢీ.. 18 మంది మృతి

ABN , Publish Date - Jul 11 , 2024 | 05:23 AM

ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా- లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజూమున డబుల్‌ డెక్కర్‌ స్లీపర్‌ బస్సు- పాలట్యాంకర్‌ ఢీకొన్నాయి.

Uttar Pradesh: స్లీపర్‌ బస్సు పాల ట్యాంకర్‌ ఢీ.. 18 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా- లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజూమున డబుల్‌ డెక్కర్‌ స్లీపర్‌ బస్సు- పాలట్యాంకర్‌ ఢీకొన్నాయి. ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు సహా 18 మంది దుర్మరణం పాలవ్వగా, మరో 19 మంది గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు బస్సు ఇలా నుజ్జునుజ్జు అయ్యింది.

Updated Date - Jul 11 , 2024 | 05:23 AM