Home » Bus Facility
ఒక చిన్న ఆలోచన.. స్ర్కాప్కు వెళ్లాల్సిన బస్సులను ‘పల్లె వెలుగు’ సర్వీసులుగా మార్చింది. బస్సుల కొరతను ఎదుర్కొనేందుకు ఉపయోగపడింది. గతేడాది మొదలు పెట్టిన ఆర్టీసీ బస్సుల ‘బాడీ కన్వర్షన్’ ప్రక్రియ.. తిరుపతి డిపోలోని ఎనిమిది బస్సుల రూపాలను పూర్తిగా మార్చేసింది.
నియోజకవర్గ కేంద్రమైన శింగనమల ఆర్టీసీ బస్టాండ్ అవరణంలోకి గత 15 ఏళ్లగా బస్సులు వచ్చి న దాఖలాలు లేవు. ప్రయాణికు లు బస్సు ఎక్కాలంటే పక్క ఉన్న రోడ్డు కు వెళ్లాల్సిందే. దీంతో బస్టాండ్ శిథిలావస్థకు చేరుతోంది. ఈ సమ యంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ చొరవవతో పది రోజుల నుంచి బస్సులను ఆర్టీసీ బస్టాండ్ తీసుకెళ్తున్నారు. ప్రయాణికులు బస్టాండ్ అవ రణంలో బస్సు ఎక్కుతున్నారు.
సంక్రాంతి పండుగను సొంతూరిలో జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి రికార్డు స్థాయిలో ప్రయాణికులు తరలివస్తున్నారు. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదనుగా దొంగలు తమ చేతి వాటం చూపుతారు. స్టేషన్లు, బోగీల్లోకి చేరి చోరీలకు పాల్పడే అవికాశం ఉంది. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీ ఆర్టీసీ)లో ఇకమీదట మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించాలని యోచిస్తున్నామని, ఇందుకు జపాన్లోని తోషిబా కంపెనీ సేవలు అవసరమవుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
బతుకమ్మ, దసరా పండుగలకు ప్రత్యేక బస్సులను ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి కూడా నడపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.
విడాకుల కేసును హైదరాబాద్కు బదిలీ చేయాలని ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది.
Flixbus Service: ఆఫర్ అంటే ఇదీ.. ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. అని అందరూ భావించి సూపర్ డూపర్ ఆఫర్ గురించి ఇవాళ మేం మీకు చెప్పబోతున్నారు. సాధారణంగా ఆర్టీసీ బస్సులో ఒక స్టాప్ నుంచి మరో స్టాప్కి వెళ్లాలంటే మినిమం ఛార్జి కింద రూ. 10 గానీ రూ. 20 గానీ వసూలు చేస్తారు. ఇక ఏసీ బస్సుల్లో అయితే ఛార్జీల గురించి చెప్పనవసరమే లేదు.
భారీ వర్షం, ఉరుములు, మెరుపులు.. కళ్లెదుట రోడ్డుపై పొంగి ప్రవహిస్తోన్న నీళ్లు.. ఉన్న చోట నుంచి కదల్లేని పరిస్థితి.. తిండి లేదు, నిద్ర లేదు.. రెప్ప పడితే రేపటిని చూస్తామో లేదో తెలియని భయం..
తంబ ళ్లపల్లె నియోజకవర్గానికి ఆర్టీసీ డిపో ను కేటాయించాలని రాష్ట్ర రవానా, యువజన, క్రీడా శాఖమంత్రి మండి పల్లి రాంప్రసాద్రెడ్డిని నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రా రెడ్డి కోరారు.
రాజధాని నుంచి నిజామాబాద్, కరీంనగర్ జిల్లా కేంద్రాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల కోసం టీజీఎ్సఆర్టీసీ మరో వారం రోజుల్లో ఎలక్ట్రిక్ (సెమీ లగ్జరీ) బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది.