రామోజీరావు సంస్మరణ సభ దృశ్యాలు..

ABN, Publish Date - Jun 28 , 2024 | 09:47 AM

అమరావతి: ఉత్తమ పాత్రికేయ విలువలను సమాజానికి అందించిన ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం విజయవాడలోని కానూరులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభకు సతీసమేతంగా చంద్రబాబు హాజరయ్యారు. రామోజీ రావు విలువలు, ఆయన సేవ భావి తరాలకు స్ఫూర్తి అని అన్నారు. నీతి నిజాయితీగా వ్యాపారం చేసిన ఆయన ఆర్థిక మూలాలను దెబ్బ తీసేందుకు ‘మార్గదర్శి’పై గత ప్రభుత్వం కుట్ర చేసిందని ఈ సందర్బంగా సీఎం గుర్తుచేశారు.

రామోజీరావు సంస్మరణ సభ దృశ్యాలు.. 1/7

విజయవాడ, కానూరు అనుమోలు గార్డెన్స్‌లో గురువారం జరిగిన దివంగత రామోజీరావు సంస్మరణ సభ..

రామోజీరావు సంస్మరణ సభ దృశ్యాలు.. 2/7

ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి దివంగత రామోజీరావు సంస్మరణ సభలో ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న చంద్రబాబు దంపతులు..

రామోజీరావు సంస్మరణ సభ దృశ్యాలు.. 3/7

విజయవాడ, కానూరు అనుమోలు గార్డెన్స్‌లో గురువారం జరిగిన దివంగత రామోజీరావు సంస్మరణ సభలో ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు..

రామోజీరావు సంస్మరణ సభ దృశ్యాలు.. 4/7

దివంగత రామోజీరావు సంస్మరణ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్న దృశ్యం..

రామోజీరావు సంస్మరణ సభ దృశ్యాలు.. 5/7

అమరావతి కానూరు అనుమోలు గార్డెన్స్‌లో గురువారం జరిగిన దివంగత రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొన్న మంత్రులు..

రామోజీరావు సంస్మరణ సభ దృశ్యాలు.. 6/7

అమరావతి కానూరు అనుమోలు గార్డెన్స్‌లో గురువారం జరిగిన దివంగత రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొన్న మంత్రులు..

రామోజీరావు సంస్మరణ సభ దృశ్యాలు.. 7/7

దివంగత రామోజీరావు సంస్మరణ సభలో ఆయన ఫోటో గ్యాలరీని తిలకిస్తున్న సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రులు, ప్రభుత్వ ముఖ్య అధికారులు తదితరులు..

Updated at - Jun 28 , 2024 | 09:47 AM