Home » AB Venkateswara Rao
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు.
AP Govt: వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీకి కూటమి ప్రభుత్వంలో ఊరట లభించినట్లైంది. గత ప్రభుత్వ హయాంలో రెండు దఫాలుగా ఏబీవీ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: కొసరాజు వారి (Kosaraju vari) ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 30 ఏళ్ల సర్వీసులో కేవలం 10 నుంచి 15 ఏళ్లు మాత్రమే సక్రమమైన పోస్టుల్లో పని చేసినట్లు ఏబీవీ చెప్పారు.
విజయవాడలోని గంగూరులో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘నికార్సైన పోలీసుగా పనిచేశా.. చట్టంపై నమ్మకంతో చెబుతున్నా.. అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేసి నిజం చేయాలనే విష సంస్కృతికి పాల్పడుతోన్న జగన్ పత్రిక..
Retired DGP A.B. Venkateswara Rao అబద్దాన్ని పదే పదే చెప్పి.. నిజం చేయాలనే విష సంస్కృతి, వికృత ఆలోచనల నుంచి కొన్ని పక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఇంకా బయటకు రాలేదని రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మండిపడ్డారు.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)పై జగన్ సర్కారు పెట్టిన కేసులను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద సందడి వాతావరణం కొనసాగుతోంది. ఆయనను కలిసేందుకు టీడీపీ నేతలు, పలువురు ఉన్నతాధికారులు వస్తున్నారు. గురువారం ఉదయం చంద్రబాబును కలిసేందుకు మాజీ డీ.జీ ఏ.బి వెంకటేశ్వరరావు వచ్చారు.
వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి తాను కారణం కాదని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. వారిలో 22మంది ఇప్పటికీ ఉన్నారని... తనవల్లే పార్టీ మారినట్లు వారితో చెప్పించాలని ఆయన సవాల్ విసిరారు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రాథమిక సాక్ష్యాలు చాలా కీలకమని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. పదవీ విరమణ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు భూతద్దంలో అక్కడంతా వెతకాలని... అన్ని రకాల సాక్ష్యాలు సేకరించాలని సూచించానని తెలిపారు. ఆ రోజు పూర్తి ఆధారాలు సేకరించలేదని పేర్కొన్నారు.