• Home » Annamayya District

Annamayya District

వరద బాధితులకు   సరుకులు పంపిణీ చేస్తాం : ఎమ్మెల్యే

వరద బాధితులకు సరుకులు పంపిణీ చేస్తాం : ఎమ్మెల్యే

విజయవాడలో వరద బాధితులకు సరుకులు, గ్యాస్‌ స్టౌవ్‌లు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు విద్యతో పాటు క్రీడాపోటీ ల్లో రాణించాలని మదనపల్లె ఎంఈవో రాజగోపాల్‌ పేర్కొన్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకుందాం

విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకుందాం

విశాఖ ఉక్కు పరిశ్ర మను పరిరక్షించుకుంద్దాం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఏఐటీయూ సీ, వ్యవసాయ కార్మిక సం ఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

కాంట్రాక్టు నర్సుల సమస్యలు పరిష్కరించాలి

కాంట్రాక్టు నర్సుల సమస్యలు పరిష్కరించాలి

కాంట్రాక్టు నర్సులుగా గత పదకొండేళ్లుగా పనిచేస్తున్న తమ సమస్యలు తక్షణం పరి ష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

సర్వే పనుల ఆలస్యంపై అధికారుల విచారణ

సర్వే పనుల ఆలస్యంపై అధికారుల విచారణ

మదనపల్లె మండలంలో సర్వే పనులు సక్రమంగా జరగడం లేదని ఆలస్యమవుతున్నాయన్న ఫిర్యాదుపై అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు.

ఆలోచిస్తే.. జీవితం ఆనందమయం

ఆలోచిస్తే.. జీవితం ఆనందమయం

ఒక్క క్షణం ఆలోచిస్తే జీవితం ఆనందమయంగా సాగుతుందని మానసిక వైద్య నిపుణులు పేర్కొన్నారు.

Jagananna Colony Kahani : జగనన్న కాలనీ కహానీ

Jagananna Colony Kahani : జగనన్న కాలనీ కహానీ

నిరుపేదలకు సొం తింటి కల నెరవేరుస్తానని ఆర్భాటపు ప్రకటనలు చేసిన వైసీపీ ప్రభుత్వం చాలీచాలని ఇంటి పట్టాల ను ఇచ్చింది. అంతేకాకుండా సొంతంగా ఇళ్లు కట్టి స్తామన్న ప్రభుత్వం చేతులెత్తేయడంతో నిరుపేద లు ఇళ్లు పూర్తి చేసుకోలేక అష్టకష్టాలు పడుతున్నారు.

Spontaneous Inspection : బాలికల ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

Spontaneous Inspection : బాలికల ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలె క్టర్‌ చామకూరి శ్రీధర్‌ పాఠశాలలో ఉపాధ్యాయులు అటెండెన్స్‌ రిజిస్టర్‌ తనిఖీ చేశారు.

భూ సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు

భూ సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు

మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో నిర్వ హించిన గ్రీవెన్సడేలో భూ సమ స్యలపైనే అధికంగా ఫిర్యాదులు వచ్చాయి.

సర్వేయర్‌ పనితీరుపై విచారణ చేయించండి

సర్వేయర్‌ పనితీరుపై విచారణ చేయించండి

మదనపల్లె మండల సర్వేయర్‌ పని తీరుపై విచారణ చేయించాలని మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు గుండా మనోహర్‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి