Home » AP Congress
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఆయన మీడియాతో
బీసీల పట్ల వైసీపీ, టీడీపీలది కపట ప్రేమ మాత్రమే అని.. బీసీల నిజ నేస్తం కాంగ్రెస్ ఒక్కటే అని మాజీ రాజ్యసభ సభ్యులు, ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్.తులసి రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy)తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హైదరాబాద్లో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి (Renuka Chaudhary) నివాసంలో సమావేశమయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఎక్కడ చూసినా కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) పేరు తెగ వినిపిస్తోంది. కరుడుగట్టిన కాంగ్రెస్ (Congress) వాది అయిన ..
ఏపీసీసీ (APCC) అత్యవసర సమావేశం జరిగింది. రాజ్యాంగ వ్యవస్థలు, కోర్టులు వ్యవహరిస్తున్న తీరుపై చర్చించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలంతా జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేల కోటాలో అన్ని స్థానాల్లో టీడీపీ పోటీ చేసినా గెలిచేది
ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీని వీడనున్నారు. గత కొంత కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తోందని ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు.
ముఖ్యమంత్రి జగన్(Cm jagan) సీమ వాసిగా ఉంటూ రాయలసీమకు పదే పదే మోసం చేయడం శోచనీయమని ఏపీ పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి(Tulsi Reddy) విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు.