Home » AP Fiber Net
అక్రమాలకు నిలయమైన ఫైబర్నెట్లో నియామక ఉత్తర్వులు లేకుండా దాదాపు 200 మంది పనిచేస్తున్నట్టు తాజాగా తేలింది.
ఫైబర్నెట్ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
GV Reddy Resignation: ఏపీ ఫైబర్ నెట్ సంస్థలో ఇటీవల చైర్మన్, ఎండీ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చిన విషయం తెలిసిందే. ఎండీ, చైర్మన్ను కూడా సీఎం చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. అయినా ఈ వివాదం చల్లారినట్లు లేదు. ఈ నేపథ్యంలోనే జీవీరెడ్డి తన పదవీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
Minister BC Janardhan Reddy: ఏపీ ఫైబర్ నెట్ సమావేశం ఇవాళ హాట్ హాట్గా జరిగింది. ఈ భేటిలో అధికారులపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
GV Reddyః ఏపీఎస్ ఎఫ్ఎల్ ప్లాన్లను రివైజ్ చేస్తామని ఏపీఎస్ ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. వీలైనంత తక్కువ ధరకు ఫైబర్ నెట్ను ప్రజలకు అందిస్తామని అన్నారు..
ఫైబర్నెట్ కార్పొరేషన్ను రూ.2,150 కోట్ల మేర గత యాజమాన్యం ముంచేసిందని ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు. ఈ నిధులు ఏమయ్యాయో .. ఎందుకోసం ఖర్చు చేశారో లెక్కాపత్రం లేదన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్కు రూ.1200 కోట్లు అప్పులు చేయడం సహా రూ. 900 కోట్లు బకాయిలు పెట్టిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి ఆరోపించారు. ఏపీ ఫైబర్ నెట్లో అక్రమంగా అర్హత లేకున్నా ఉద్యోగులను నియమించిందని జీవీరెడ్డి అన్నారు.
సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో ఝలక్ ఇచ్చింది. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా..
ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా ఫైబర్నెట్ కార్పొరేషన్లో ప్రక్షాళన జరుగడం లేదు. జగన్ సైన్యం ఇప్పటికీ తిష్ఠ వేసుకుని కూర్చుంది.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 20రోజులు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్(APSFL) సంస్థకు మాత్రం ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్ మత్తు వదిలినట్లు లేదు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినా టీవీ ఆన్ చెయ్యగానే నేటికీ ముఖ్యమంత్రిగా జగన్, మంత్రిగా అమర్నాథ్, APSFL ఛైర్మన్గా గౌతం రెడ్డి ఫొటోలు ప్రత్యక్షం అవుతున్నాయి.