Home » Bus Yatra
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయంలో సమీస్తుంది. ఆ క్రమంలో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సైతం ప్రచారం కోసం రంగంలోకి దిగుతుంది. అందులోభాగంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్రకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆ పార్టీ నేతలు కోరారు.
అమరావతి: సీఎం జగన్కు తగిలిన రాయి దెబ్బ నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు వైసీపీ వేసిన ప్లాన్ పూర్తిగా బెడిసి కొట్టింది. ఎన్నికల్లో ఓటమి భయంతో సానుభూతి కోసం వేసిన ఎత్తుగడగా ప్రజలకు అర్థమైపోయింది. 2019 ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామ, వివేక హత్య కేసును చంద్రబాబుపైకి నెట్టి...
అమరావతి: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ, సింగ్నగర్లో జరిగిన రాయి దాడి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రోడ్డు షో సందర్బంగా పలు మార్లు విద్యుత్ సరఫరా నిలిపి వేయడంపై కూడా పలు సందేహాలు వస్తున్నాయి.
అమరావతి: రాళ్ల దాడిలో స్వల్పంగా గాయపడిన సీఎం జగన్ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచన మేరకు ఆదివారం సిద్ధం బస్ యాత్రకు విరామం ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం రేపటి షెడ్యూల్ను ప్రకటిస్తామని వైసీపీ నేతలు తెలిపారు.
గుంటూరు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర శుక్రవారం గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గం, దూళిపాళ్ల నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. సత్తెనపల్లి , మేడికొండూరు, గుంటూరు మీదుగా యాత్ర సాగుతుంది.
ప్రకాశం జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం ప్రకాశం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కనిగిరి, మర్కాపురం నియోజకవర్గాల మీదుగా జగన్ బస్సుయాత్ర సాగుతుంది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కనిగిరి ప్రధాన రహదారిలో భారీ వృక్షాలను నరికించారు.
అమరావతి: ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం అంటూ వైసీసీ అధినేత, సీఎం జగన్ బస్సు యాత్రతో దూకుడు పెంచారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు.
కడప లోక్సభ టీడీపీ అభ్యర్థిగా చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి పేరును ఆ పార్టీ శుక్రవారం ప్రకటించింది. అంటే.. కూటమి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పేరు ఖరారైంది.
46 మందితో ప్రయాణిస్తున్న ప్రయాణికుల బస్సు(bus) ఆకస్మాత్తుగా లోయలో(valley) పడిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు(fire) చెలరేగి బస్సు మొత్తం కాలిపోయింది. ఈ ఘటనలో 45 మంది మృత్యువాత చెందగా, ఎనిమిదేళ్ల చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఎల్లుండి 27 న ఇడుపులపాయ నుంచి సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ప్రొద్దుటూరులో జరగబోయే జగన్ బస్సుయాత్ర సిద్దం సభకు భారీగా జనాన్ని తరలించాలని నాయకులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. నాయకుల మధ్య సఖ్యత కుదరక మీరు చెప్పినంత మందిని తరలించలేమని నాయకులు తేల్చి చెప్పినట్లు సమాచారం.