Home » CM Chandrababu Naidu
బుడమేరు వాగుకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చడానికి ఆర్మీ బృందం వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం రాత్రి విజయవాడ కలెక్టరేట్ ఆవరణలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
బుడమేరు ముంపుతో తలెత్తిన భారీ వరదలకు ప్రధాన కారణం ఏంటనే విషయంపై సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇరిగేషన్ అధికారులను వెంటబెట్టుకుని విజయవాడ రూరల్ మండలంలోని ఎనికేపాడు గ్రామంలో ఆకస్మికంగా ఆయన పర్యటించారు.
వరదల సమయంలో సీఎం చంద్రబాబు యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ‘మీ మాటలతో మరింత ఉత్తేజాన్ని కలిగించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు.
సీఎం రిలీఫ్ ఫండ్కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) ,పెమ్మసాని రవిశంకర్ వారి ఫౌండేషన్ ద్వారా రూ. కోటి విరాళం అందజేశారు. సీఎం చంద్రబాబుకు పెమ్మసాని చెక్కు ఇచ్చారు.
గతంలో ఎన్నడూ చవి చూడనంత జల ప్రళయాన్ని విజయవాడ చవి చూసిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. ఈరోజు(గురువారం) విజయవాడలోని జక్కంపూడి కాలనీ వరద ప్రభావిత ప్రాంతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
విజయవాడలో వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం మధురానగర్ పరిసరాల్లో పర్యటించిన ఆయన.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ క్రమంలో మధురానగర్ రైల్వే ట్రాక్ ఎక్కారు. బుడమేరు వరద కొనసాగుతుండటంతో..
వరద సహాయక చర్యలను పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పెను ముప్పు తప్పింది. జస్ట్ మూడు అడుగుల దూరంలో ట్రైన్ ఆగిపోవడంతో ప్రమాదం తప్పినట్లయ్యింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఎక్కడ? నందిగాం సురేష్ అరెస్ట్తో భయపడ్డారా? ఆ భయంతోనే ఆయన ఏపీ నుంచి పారిపోయారా? అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో తలదాచుకున్నారా? అంటే అవుననే అంటున్నారు ఖాకీలు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే నందిగాం సురేష్ను..
తిరుపతిలోని బీమాస్ హోటల్లో తనపై సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి చేశాడని బాధితురాలు మీడియాకు వెల్లడించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్కు లేఖ రాశానని తెలిపింది. ఆయన చైన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది.
రాసలీలల ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది..