Home » Elections
ఢిల్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది. ఈ క్రమంలో ప్రజలు సురక్షితంగా రేపటి (ఫిబ్రవరి 5న) ఎన్నికల్లో పాల్గొని ఓటు వేసేందుకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, గుంటూరు- కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.
గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ విజయాన్ని సాధించారు. పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులు కూడా గెలుపొందారు. దీంతో ఈ ఎన్నికలు స్థానిక పాలకత్వంలో మార్పు తీసుకొస్తాయని చెబుతున్నారు.
Election Notification: తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ల్గొండ - ఖమ్మం - వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 3 నుంచి 10 వరకు నోటిఫికేషన్లను స్వీకరించనుండగా.. 11న పరిశీలించనున్నారు.
ఏపీలో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎన్నికల సంఘం గుంటూరు- కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నోటీఫికేషన్ను విడుదల చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఈసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. అందరినీ చితకబాదుతుందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం చివరి రోజున బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
1995లో హైదరాబాద్ ఎలా ఉండేదో ఆ పరిస్థితి నేడు ఢిల్లీ ఉందన్నారు. ఆదివారం ఢిల్లీలోని షహదారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరపున....
CM Chandrababu: బీజేపీ గెలుపు కోసం ఆదివారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను చంద్రబాబు కోరారు. తెలుగు ప్రజలు ఉండే ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ప్రచారం నిర్వహించారు.
మంత్రి లోకేశ్ 2023 జనవరి 27న పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కుప్పం వరదరాజస్వామి పాదాల చెంత నుంచి నడక సాగించారు.
ఇప్పటి వరకు మొదలుపెట్టని రోడ్లు, ప్రారంభించినా 25 శాతంలోపే పురోగతి ఉన్న ప్రాజెక్టులను రద్దుచేస్తూ కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది.