Home » Fake News
చైనా(china) వక్రబుద్ది అస్సలు మారడం లేదు. కుక్క తోక వంకర అన్నట్లుగా తయారైంది. భారత్ విషయంలో గతంలో పలు మార్లు దూకుడు చర్యలకు దిగిన డ్రాగన్ దేశం ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల(elections) వేళ మరోసారి తన వంకర బుద్దిని చూపించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో దుశ్చర్యకు పాల్పడేందుకు చైనా సిద్ధమవుతుందని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్(Microsoft) ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
అంతా నీచమే! పేటీఎం ఫేక్ బతుకులే! విపక్ష నేతలపై బురదచల్లేందుకు తప్పుడు వార్తలను సృష్టించడం, వాటికి ‘ఆంధ్రజ్యోతి’, ‘వే టు న్యూస్’ వంటి ప్రముఖ మీడియా లోగోలు వాడుకోవడం! ఇదే పాడు పద్ధతి! సొంత రోత మీడియాను నమ్మరనీ, దానికి విశ్వసనీయత లేదని వారికీ