• Home » Farmers

Farmers

AP Govt On Farmeres: రైతులకు శుభవార్త.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

AP Govt On Farmeres: రైతులకు శుభవార్త.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఏపీలో ధాన్యం రైతులకు కూటమి సర్కార్ శుభవార్త తెలిపింది. సోమవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ మేరకు మంత్రి నాదెండ్ల శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Montha Cyclone: తుఫాను ఎఫెక్ట్.. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు డ్రోన్ టెక్నాలజీ

Montha Cyclone: తుఫాను ఎఫెక్ట్.. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు డ్రోన్ టెక్నాలజీ

మొంథా తుఫాను రైతులను నట్టేట ముంచింది. చేతికి వచ్చిన పంటను నాశనం చేసింది. పంటలు నేలపాలైయ్యాయి. ఈ నేపథ్యంలో..

Kishan Reddy On Fertilizers: రైతులకు గుడ్ న్యూస్.. ఎరువులపై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన

Kishan Reddy On Fertilizers: రైతులకు గుడ్ న్యూస్.. ఎరువులపై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణలో రైతుల అవసరాలకు అనుగుణంగా సరిపోయే యూరియాను కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల్లోని ఎరువుల తయారీ కంపెనీల నుంచి ఎరువులను సేకరించడంతోపాటుగా.. విదేశాల నుంచి పెద్దఎత్తున దిగుమతి చేసుకోవడం ద్వారా.. దేశంలో యూరియా కొరత తగ్గించేందుకు కేంద్రం చొరవ తీసుకుందని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి.

 Kharif Crop: ఖరీఫ్‌.. రైతుల ధాన్యం కొనుగోళ్లు సాఫీగా ప్రారంభం

Kharif Crop: ఖరీఫ్‌.. రైతుల ధాన్యం కొనుగోళ్లు సాఫీగా ప్రారంభం

అన్నదాత పంట పండింది.. ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏటా సాధారణంగా 2.5 మెట్రిక్‌ టన్నుల నుంచి 3 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకూ సేకరించేవారు.

Podu Farmers Attack On Forest Staff: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం.. ఫారెస్ట్ సిబ్బందిపై వేట కొడవళ్లతో దాడి

Podu Farmers Attack On Forest Staff: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం.. ఫారెస్ట్ సిబ్బందిపై వేట కొడవళ్లతో దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ సిబ్బందిపై ఆదివాసీ పోడు రైతులు ఇవాళ(శుక్రవారం) వేట కొడవళ్లతో దాడి చేశారు. కరకగూడెం మండలం అశ్వాపురపాడు గ్రామం అటవీ ప్రాంతంలో వలస ఆదివాసీ పోడు రైతులు దాడి చేశారు.

PM Modi: రైతుల శ్రేయస్సు కోసం లెక్కలేనన్ని సంస్కరణలు తెచ్చాం.. ప్రధాని మోదీ

PM Modi: రైతుల శ్రేయస్సు కోసం లెక్కలేనన్ని సంస్కరణలు తెచ్చాం.. ప్రధాని మోదీ

రైతుల ఆదాయం పెంచేందుకు, పంటల సాగు వ్యయం తగ్గించేందుకు గత పదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం ఎరువులపై రూ.13 లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చిందని మోదీ చెప్పారు. యూపీఏ పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు మాత్రమే సబ్సిడీగా ఇచ్చిందన్నారు.

Kishan Reddy on Farmers: రైతులు అధైర్యపడొద్దు.. మేము అండగా ఉంటాం: కిషన్ రెడ్డి

Kishan Reddy on Farmers: రైతులు అధైర్యపడొద్దు.. మేము అండగా ఉంటాం: కిషన్ రెడ్డి

అన్నదాతలు అందరూ ఒకేసారి పత్తిని జిన్నింగ్ మిల్స్‌కి తీసుకురావడంతో పంట కొనుగోలు చేయడంలో ఇబ్బంది ఏర్పడుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ముందస్తుగానే పత్తిని ఏ రోజు తీసుకువస్తారనేది రిజిస్టర్ చేసుకుంటే సమస్య ఉండదని కిషన్‌రెడ్డి తెలిపారు.

ABN Agri: ఆర్గానిక్ తినండి-పెంచండి -పంచండి

ABN Agri: ఆర్గానిక్ తినండి-పెంచండి -పంచండి

తంలో వ్యవసాయం అంటే మానవ జీవనానికి సాయంగా ఉండేది.. కానీ ప్రస్తుత కాలంలో వ్యవసాయంలో పెస్టిసైడ్స్ అధికంగా వాడడం వలన మనషుల జీవితాలకు హానికరంగా మారింది. దీనికి ప్రధాన కారణం.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం.. అధిక దిగుబడి కోసం రైతులు సహజ పద్దతులను పక్కకి పెట్టి ఎరువుల వాడడం.

జీఎస్టీ తగ్గింపుతో రైతులకు ప్రయోజనం

జీఎస్టీ తగ్గింపుతో రైతులకు ప్రయోజనం

ప్రభుత్వం ఇటీవల వ్యవసాయశాఖ పరికరాలపై జీఎస్టీ తగ్గించడంతో ప్రయోజనం చూకూరుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వరలక్ష్మి, ఏడీఏ మహుమ్మద్‌ఖాద్రీ, జీఎస్టీ అధికారి వెంకటరమణ అన్నారు.

CM Chandrababu ON Araku Coffee: ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన అరకు కాఫీ.. సీఎం చంద్రబాబు అభినందనలు

CM Chandrababu ON Araku Coffee: ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన అరకు కాఫీ.. సీఎం చంద్రబాబు అభినందనలు

అరకు కాఫీ తోటల సాగులో గిరిజన రైతులు అవిశ్రాంతంగా, అంకితభావంతో కృషి చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసించారు. అరకు కాఫీ తోటల సాగులో గిరిజన రైతులు స్థిరమైన ఆదాయాలను పొందుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి