Home » India Vs England
టీ20 వరల్డ్కప్ టోర్నమెంట్ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. గ్రూప్ దశ, సూపర్-8 ముగించుకొని.. సెమీ ఫైనల్స్కు వచ్చేసింది. భారత కాలమానం ప్రకారం.. జూన్ 27వ తేదీన ఉదయం 06:00 గంటలకు..