Home » Indian Railways
Indian Railways: సికింద్రాబాద్–విశాఖపట్నం–సికింద్రాబాద్ మార్గంలో నడుస్తున్న రెండో వందేభారత్ రైలుకు బోగీల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం 8 బోగీలతో నడుస్తున్న వందేభారత్ ..
భారతీయ రైల్వేస్.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నూతన ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది.
రైలు పట్టాలపై నిప్పులు చిమ్ముతూ, పొగలు రేపుతూ సాగుతున్న ఈ బండిని చూశారా..! ఇది ఆటోమేటిక్గా ట్రాక్ వెల్డింగ్...
Indian Railways Ticket Booking: మెయింటెనెన్స్ కారణంగా నిలిచిపోయిన ఐఆర్సీటీసీ ఆన్సేవలు తిరిగి పునరుద్ధరించారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ..
రైల్వే బోగీల్లో సీసీ టీవీలు అమర్చేందుకు వేలాది కోట్ల రూపాయిల టెండర్లకు భారతీయ రైల్వే ఆహ్వానించిందంటూ వార్త కథనాల్లో ప్రచురితమవుతుంది. దీనిపై భారతీయ రైల్వేతోపాటు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది.
రైలు ప్రయాణికులకు చిన్న శుభవార్త వచ్చింది. ప్యాసింజర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సూపర్ యాప్ను డిసెంబర్ 2024 చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేస్ యోచిస్తోంది. ప్రస్తుత ఐఆర్సీటీసీ ప్లాట్ఫారమ్కు ఈ యాప్ భిన్నంగా ఉండనుంది.
రైళ్లలో ప్రయాణం చేయాలంటే టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్సీటీసీని ఉపయోగిస్తున్నారు. పీఎన్ఆర్ స్టేటస్, రైలు లైవ్ స్టేటస్ తెలుసుకొనేందుకు వేర్వేరు యాప్లు వినియోగించాలి. ఆ కష్టాలకు చెక్ పెడుతూ ఐఆర్సీటీసీ ఓ కొత్త సూపర్ యాప్ను తీసుకొస్తోంది.
భారతీయ రైల్వే రిజర్వేషన్లకు సంబంధించి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. ఈరోజు నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు రైలు ప్రయాణం తేదీకి 120 రోజుల ముందు టికెట్ను బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. ఈరోజు (1 నవంబర్ 2024)నుంచి ఈ విధానంలో మార్పులు చేసింది. 120 రోజులు ఉన్న గడువును 60 రోజులకు..
పండగ వేళ దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేస్ ఈ కీలక ప్రకటన చేసింది. ప్రయాణీకులను సురక్షితంగా, సకాలంలో వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు ఈ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ ట్రైన్స్ నడపనున్నట్టు పేర్కొంది
భారతీయ ఎక్స్ప్రెస్ రైళ్లల్లో ఐసీఎఫ్ నీలి రంగు బోగీలు ఉంటాయట. రాజధాని వంటి సూపర్ ఫాస్ట్ రైళ్లల్లో ఎల్హెచ్బీ బోగీలు వినియోగిస్తారని నిపుణులు చెబుతారు.