Home » Israeli-Hamas Conflict
ఇజ్రాయెల్ - పాలస్థీనా భీకర పోరులో గాజా స్ట్రిప్ రక్తసిక్తంగా మారుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ అక్కడి ప్రజలను తీవ్రంగా హెచ్చరించింది. వెంటనే అక్కడ నివసిస్తున్న పౌరులు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇరు ప్రాంతాల మధ్య దాడులు 6వ రోజుకు చేరుకున్నాయి. హమాస్ ఉగ్రవాదులు 150 మందిని బందీలుగా పట్టుకున్నారు. వారిని విడిచిపెట్టేవరకి గాజా స్ట్రిప్ ముట్టడిని వదిలేది లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ(Indians) పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి మొదటి చార్టర్ విమానం గురువారం రాత్రి టెల్ అవివ్ లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీ(Delhi) విమానాశ్రయంలో దిగింది.
శనివారం ఉదయం ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడులు చేయగానే.. ఈ దాడుల్ని ఖండిస్తూ, ఇజ్రాయెల్ భారత్కు మద్దతు తెలిపింది. హమాస్ చేసిన ఈ దాడులు తనకు బాధ కలిగించాయని, ఇజ్రాయెల్లోని ప్రజలు క్షేమంగా...
హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) అనవసరంగా ఇజ్రాయెల్తో కయ్యానికి కాలు దువ్విందా? ఆ దేశంపై దాడులు చేసి తన గోతి తానే తవ్వుకుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఆ ప్రశ్నలకు అవుననే సమాధానమే...
ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలుత హమాస్ మెరుపుదాడులు చేసి ఈ యుద్ధానికి బీజం వేసింది. దీంతో ఇజ్రాయెల్ కూడా ఎదురుదాడులకు దిగి...
హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ సంస్థ) చేసిన మెరుపుదాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటోంది. కేవలం హమాస్ రహస్య స్థావరాల్ని మట్టుబెట్టడమే కాదు.. ఓవరాల్గా ఆ సంస్థనే బూడిదపాలు చేయాలన్న లక్ష్యంతో...
అమెరికా, రష్యా బద్ధ శత్రువులన్న సంగతి అందరికీ తెలుసు. ఈ శత్రుత్వం ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. ఒకరినొకరు నిందించుకోవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా అస్సలు విడిచిపెట్టరు. ప్రతీ విషయంలోనూ..
హమాస్ (పాలస్తీనా ఉగ్రవాద సంస్థ) తమపై మెరుపుదాడి చేయడం, ఎందరో ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా గాజాకు తీసుకెళ్లడంతో తీవ్ర కోపాద్రిక్తులైన ఇజ్రాయెల్ దేశం.. ఎట్టి పరిస్థితుల్లోనైనా ‘హమాస్’ని మట్టుబెట్టాలని...
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. శనివారం ప్రారంభమైన ఈ యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. రెండు వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో వైమానిక దాడులు కొనసాగుతున్నాయి.
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి కెనడాలోని ఖలిస్తానీ వేర్పాటువాదుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అక్కడ భారత్కి వ్యతిరేకంగా వాళ్లు చేస్తున్న కార్యకలాపాలు...