Home » JP Nadda
హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదని, 2001లో తొలిసారి గుర్తించగా, చాలా ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్నట్టు నిపుణులు వివరణ ఇచ్చారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నా.. ఆ పార్టీ చేస్తున్న తప్పిదాలు, అంతర్గత కుమ్ములాటల కారణంగా అధికారంలోకి వచ్చే అవకాశాలను చేజార్చుకుంటోంది. కర్ణాటకలో బలంగా ఉన్న బీజేపీ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో తన బలాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో బలం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో బలపడేందుకు ఆ పార్టీ శ్రమిస్తోంది. రానున్న కొత్త సంవత్సరమైనా దక్షిణాది రాష్ట్రాల్లో..
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియమాకం వచ్చే నెల రెండో వారంలోగా పూర్తికానుంది. జనవరి మొద టి వారంలో జిల్లాల అధ్యక్ష పదవుల భర్తీ, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి నియమాకం జరుగుతుందని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
CM Chandrababu: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్కు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తున్నారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఎన్డీయే భాగస్వామ్య పక్ష పార్టీల నేత సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాతోపాటు అశ్వినీ వైష్ణవ్తో భేటీ అయ్యారు.
Lavu Krishna Devarayalu:మరికొద్ది రోజుల్లో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. అలాగే ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలాంటి వేళ.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు నేతలు బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. ‘‘రాజ్యసభ చైర్మన్ను ప్రశ్నించడం ఆమోదయోగ్యం కాదు.
ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి, మభ్యపెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు.
‘‘అడ్డగోలుగా మాట్లాడొద్దు నడ్డా..’’ అంటూ సీఎం రేవంత్రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని హెచ్చరించారు. కేసీఆర్ తరహాలో మాట్లాడొద్దంటూ హితవు పలికారు. ‘‘నడ్డా తెలంగాణ గడ్డ మీద అడ్డగోలుగా మాట్లాడవద్దు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. శనివారం నాడు సరూర్నగర్లోని బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొ్న్నారు.