Home » Kodangal
కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి బరిలో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్రెడ్డిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. కొండల్రెడ్డి స్థానికేతరుడు అని గులాబీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొండల్రెడ్డి మాట్లాడుతూ.. ఉదయం నుంచి బీఆర్ఎస్ నేతలు తనను వెంబడించి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Telangana Elections: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబసమేతంగా రేవంత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్లోని జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ సౌత్ వింగ్ పోలింగ్ బూత్ (బూత్ నెం.237)లో టీపీసీసీ చీఫ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Telangana Elections: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... పోలింగ్ రోజు ఇలాంటి ఘటనలకు తెరలేపారన్నారు. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని కోరారు.
టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి(T PCC Chief Revanth Reddy) తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో సోమవారం ఎన్నికల ప్రచారాన్ని
అవును.. కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచే పోటీచేస్తున్నాను.. ఇదొక్కటే కాదు పాలకుర్తి, ఇంకా కొన్ని చోట్ల నుంచి బరిలోకి దిగాలని ఆహ్వానాలు వస్తున్నాయి.. కచ్చితంగా పోటీచేయాల్సిందేనని తనపై ఒత్తిడి కూడా తెస్తున్నారు..