Home » Kotamreddy Sridhar Reddy
నెల్లూరు: జిల్లాలో అధికారపార్టీ నేతలు చేస్తున్న అక్రమ మైన్స్ దోపిడీపై సోమిరెడ్డి పోరాటానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంగీబావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ సహజ వనరులను అధికార వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని...
నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ పెద్దలు భారీ కుట్రకు యత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కోటంరెడ్డిని ఓడించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.
సోమశిల జలాశయంలో 40 టీఎంసీల నీరు అక్రమంగా తరలిపోయిందని.. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఐఏబీ సమావేశంలో కోటంరెడ్డి మాట్లాడుతూ.. రైతులు నీటి కోసం వస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. రైతులని పోలీసులు అడ్డుకుని నిర్బంధించడం సిగ్గుచేటన్నారు. రూరల్ నియోజకవర్గంలో సాగునీటి సమస్యలని వెంటనే పరిష్కరించాలన్నారు.
టీడీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కప్పిర శ్రీనివాసులు దంపతులకు ప్రాణహాని ఉంది. ఆయన ఇంటి ముందు అజ్ఞాత వ్యక్తులు సంచారిస్తున్నారు. గంజాయి అమ్ముతున్నాడంటూ కల్పితాలు సృష్టిస్తున్నారు.
మన దేశంలోనే కాదు. ప్రపంచంలోనే కమ్యుూనిస్టు పార్టీలను కొనే మొనగాడు ఇప్పటి వరకు పుట్టలేదు. ఇకపై పుట్టబోడు. కమ్యుూనిస్టు పార్టీల చరిత్ర మీకు తెలుసా?, ప్రపంచంలోని అనేక దేశాల్లో సామాజిక, ప్రజా ఉద్యమాలకు, అణగారిన వర్గాల హక్కులు, మతసామరస్యం, స్వాతంత్రం కోసం కమ్యుూనిస్టు పార్టీలు చేసిన
నెల్లూరు: రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఏర్పాటు చేసిన సెంటర్ల సందర్శనకు, బహిరంగ చర్చకు వైసీపీ సిద్ధమా? అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాల్ చేశారు. అక్కడే లెక్కలు తెలుస్తామం..
నెల్లూరు జిల్లాలో పోలీసు అరాచకం కొనసాగుతోంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై అక్రమ కేసు నమోదైంది. అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారంటూ హడావుడి జరిగింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ని నిరశిస్తూ పోరాటం కొనసాగించాలని కోటంరెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
బారాషాహిద్ దర్గాలో కుటుంబ సమేతంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 24 కోరికలు తీరాలని, చంద్రబాబు సీఎం కావాలని, తాను తిరిగి ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుని ప్రత్యేకంగా తయారు చేసిన 24 కేజిల రొట్టెని ఆయన పట్టుకున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బద్వేలు నియోజకవర్గం అట్లూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మేకపాటి సంఘీభావం తెలిపారు. ఈ నెల 13 న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది.
నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నేతలు వేమిరెడ్డి పట్టాభి కలిశారు. కోటంరెడ్డి నివాసంలో సుధీర్ఘ చర్చలు నిర్వహించారు. టీడీపీలోకి రమ్మంటూ ఆహ్వానం పలికారు. ఇక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని టీడీపీ ముఖ్య నేతలు కలవనున్నారు.