Home » Kuppam
పనులు నాటకం! నీళ్లు బూటకం! చివరికి... పూజలు చేసి గేటు ఎత్తడమూ నాటకమే! ఇదీ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ‘షో’! ‘చంద్రబాబు చేయలేని పని మేం చేశాం. ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా నీళ్లు ఇచ్చేశాం’ అని చెప్పుకొనేందుకు
నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గం పర్యటనతో ప్రజల అవస్థలు పడుతున్నారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం గుండు శెట్టిపల్లి వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ జరగనుంది. సీఎం పర్యటనతో పలమనేరు కుప్పం హైవే రోడ్డును పోలీసులు బ్లాక్ చేశారు. గ్రామాల మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.
Andhrapradesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో మహిళలతో భువనమ్మ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు మొట్టమొదటగా అన్ని విధాలగా గౌరవం తీసుకువచ్చింది నందమూరి తారకరామారావే అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్.. మహిళలకు రెగ్యులేషన్ తీసుకొచ్చారన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ ప్రశ్నించారు. ఆమె కుప్పంలో బుధవారం మాట్లాడుతూ.. కుప్పం ప్రజలు బాబుకు మద్దతిస్తారా లేక తనకా అంటూ సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం ఉదయం బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనమ్మకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం బెంగుళూరు విమానాశ్రయం నుంచి భువనేశ్వరి కుప్పం బయలుదేరారు.
ఏపీ ప్రభుత్వం "ఆడుదాం.. ఆంధ్రా’’ పేరుతో ప్రతిష్టాత్మకంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం పలు వివాదాలకు దారి తీస్తోంది. కుప్పంలో బుధవారం నాడు ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది.
చిత్తూరు జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఆర్ అండ్ బీ అతిధి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు.
అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు జనవరి 5వ తేదీ నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికలకు శ్రేణులు సమయత్తమే లక్ష్యంగా చంద్రబాబు పర్యటనలు జరగనున్నాయి. జనవరి 11న నరసరావుపేటలో పవన్తో కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తారు.
చీకటిపల్లిలో రైతులపై దాడినితెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) ఖండించారు. సోమవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ...రోడ్డు విషయంలో తలెత్తిన వివాదంలో రైతులపై వైసీపీ నేతల దాడి చేశారని చంద్రబాబు నాయుడు చెప్పారు.
చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో రైతులపై వైసీపీ నాయకుల దౌర్జన్యం, అరాచకం మితి మీరిపోతోంది. వైసీపీ శ్రేణుల దాడిలో ఆరుగురు రైతులు గాయపడ్డారు. అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటన గుడుపల్లి మండలం. వెంకటాపురంలో జరిగింది.