Home » Lok Sabha
వచ్చేవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల నుంచి లోక్సభ సభ్యులకు నూతన హాజరు వ్యవస్థ అమల్లోకి రానుంది.
నిందితులపై తగినన్ని సాక్ష్యాధారాలు ఉన్నందున బెయిల్ ఇవ్వరాదని ఢిల్లీ పోలీసులు విచారణ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వసనీయ పత్రాలు, మెటీరియల్ ఉన్నందున 1967 చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద శిక్షార్హులని కోర్టుకు విన్నవించారు.
లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తన 55వ పుట్టిన రోజున చిరునామా మార్చారు. న్యూఢిల్లీ సునెహ్రీ బాగ్ రోడ్లో ప్రభుత్వం ఆయనకు కేటాయించిన బంగ్లా నంబర్5లోకి సామాన్ల తరలింపు ప్రారంభమైంది....
Telangana MPs: లోక్ సభ ఎంపీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీ చాలా విషయాల్లో టాప్లో నిలిచారు. నూటికి నూరు శాతం హాజరుతో భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ అగ్రస్థానంలో నిలిస్తే.. లోక్ సభలో అత్యధిక ప్రశ్నలు అడిగి మల్కాజ్గిరి ఎంపీ తొలి స్థానంలో నిలిచారు.
Waqf Bill Voting: ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుకున్నది సాధించింది. వక్ఫ్ బిల్లును తీసుకురావాలని డిసైడ్ అయిన కేంద్ర సర్కార్.. ఎట్టకేలకు బిల్లుకు ఆమోదముద్ర వేయించుకుంది.
లోక్సభలో గురువారం రికార్డు నమోదైంది, 202 మంది ఎంపీలు జీరో అవర్లో ప్రసంగించారు. స్పీకర్ ఓం బిర్లా అదనంగా సమయం ఇవ్వడంతో ఎక్కువ మంది సభ్యులు పాల్గొన్నారు
రెండు తెగల మధ్య రేగిన విబేధాల కారణంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో అల్లర్లు చెలరేగాయి. పరిస్థితిని అందుపులోకి తీసుకువచ్చేందుకు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. గత కొద్ది నెలలుగా పరిస్థితి సద్దుమణిగినట్లే ఉంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఆ వివరాలు..
లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు-2024 ఆమోదం పొందింది, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లులోని వివాదాస్పద సెక్షన్ 40ను రద్దు చేసి, వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్కు మార్గం సుగమం చేశారు
వక్ఫ్ సవరణ బిల్లును కోర్టులో సవాలు చేస్తామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. బిల్లును ముస్లిం ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నంగా అభివర్ణిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామని వెల్లడించింది
దేశ ప్రజల మద్దతు బిల్లుకు ఉందని లోక్సభలో చర్చ సందర్భంగా అధికార పార్టీ నేతలు పేర్కొన్నారు. అయితే, ఇది రాజ్యాంగ విరుద్ధమని, మతపరమైన వ్యహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.