• Home » Mamata Banerjee

Mamata Banerjee

Train collision: బెంగాల్ రైలు ప్రమాదంపై మమతాబెనర్జీ దిగ్భ్రాంతి..

Train collision: బెంగాల్ రైలు ప్రమాదంపై మమతాబెనర్జీ దిగ్భ్రాంతి..

పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ను గూడ్సు రైలు ఢీకొని 15 మంది మృతి చెందిన ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

First Video: ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొన్న గూడ్స్ ట్రైన్..15 మంది మృతి, 60 మందికి..

First Video: ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొన్న గూడ్స్ ట్రైన్..15 మంది మృతి, 60 మందికి..

పశ్చిమ బెంగాల్‌లోని రంగపాణి స్టేషన్‌ సమీపంలో ఈరోజు ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది.

Kanchanjungha Express: కాంచన్‌జంగా రైలు ప్రమాదం..ఇవే హెల్ప్‌లైన్ నంబర్లు

Kanchanjungha Express: కాంచన్‌జంగా రైలు ప్రమాదం..ఇవే హెల్ప్‌లైన్ నంబర్లు

పశ్చిమ బెంగాల్‌లోని(west bengal) డార్జిలింగ్‌ జిల్లాలో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్(Kanchanjungha Express), గూడ్స్ రైలు ఢీకొనడంతో ఘరో ప్రమాదం(train accident) జరిగింది. ఈ ఘటనలో వార్త రాసే సమయానికి 15 మంది మరణించగా, 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మృతి చెందిన, గాయపడిన ప్రయాణీకులు, వారి కుటుంబ సభ్యుల కోసం పలు హెల్ప్‌లైన్ నంబర్‌లను( helpline numbers) రైల్వే అధికారులు విడుదల చేశారు.

High Court: వారికి 1 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే.. స్పష్టం చేసిన హైకోర్టు

High Court: వారికి 1 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే.. స్పష్టం చేసిన హైకోర్టు

పశ్చిమబెంగాల్‌లోని(West Bengal) అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు(Transgenders) ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కలకత్తా హైకోర్టు.. దీదీ సర్కార్‌ను ఆదేశించింది.

Mamata: ఏమో.. మోదీ సర్కారు 15 రోజుల్లో కూలిపోవచ్చు

Mamata: ఏమో.. మోదీ సర్కారు 15 రోజుల్లో కూలిపోవచ్చు

ఎన్నికల్లో కనీస మెజారిటీ సాధించడంలో విఫలమై.. మిత్రపక్షాల మద్దతుతో ఎన్డీఏ అధికారం చేపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రభుత్వాలు ఒక్కరోజే ఉంటాయని.. మోదీ సర్కారు పదిహేను రోజుల్లో కూలిపోవచ్చేమో? అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అక్రమంగా అధికారంలోకి వచ్చిందని, వారికి శుభాకాంక్షలు చెప్పలేమని వ్యాఖ్యానించారు.

NDA vs INDIA: త్వరలోనే అధికారంలోకి ఇండియా కూటమి.. బీజేపీ ప్రభుత్వం ఒక్కరోజు కూడా..

NDA vs INDIA: త్వరలోనే అధికారంలోకి ఇండియా కూటమి.. బీజేపీ ప్రభుత్వం ఒక్కరోజు కూడా..

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరికొన్ని గంటల్లోనే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేందుకు...

Ramoji Rao: ఫిల్మ్ సిటీ కోసం పరితపించేవారు..!!

Ramoji Rao: ఫిల్మ్ సిటీ కోసం పరితపించేవారు..!!

మీడియా ఐకాన్ రామోజీరావు ఈ రోజు తెల్లవారు జామున కన్నుమూశారు. రామోజీ మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ స్పందించారు. తెలుగుజాతికి రామోజీరావు మార్గదర్శి అని కొనియాడారు. ఫిల్మ్ సిటీ సందర్శించాలని రామోజీ రావు తనను ఒకసారి ఆహ్వానించారని గుర్తుచేశారు.

విశ్వస నీయత కోల్పోయిన మోదీ: మమత

విశ్వస నీయత కోల్పోయిన మోదీ: మమత

ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినందున నైతిక బాధ్యత వహించి ప్రధాని మోదీ పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత డిమాండు చేశారు. అ

Lok sabha Elections 2024: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ.. మమత దూకుడు ముందు బోల్తా!

Lok sabha Elections 2024: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ.. మమత దూకుడు ముందు బోల్తా!

నాలుగు వందల పైచిలుకు లోక్‌సభ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఎన్డీయే పశ్చిమబెంగాల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 41 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది.

Mamata Banerjee: రెండు నెలల క్రితమే ఇంట్లో కూర్చొని.. ఎగ్జిట్ పోల్స్‌పై మమతా సెటైర్లు

Mamata Banerjee: రెండు నెలల క్రితమే ఇంట్లో కూర్చొని.. ఎగ్జిట్ పోల్స్‌పై మమతా సెటైర్లు

కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కుతారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి