Home » Moinabad farm house
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసు (TRS MLAs poaching case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది.
ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) అనుచరుడు బుసారపు శ్రీనివాస్కు నోటీసులిచ్చారు.
ఎమ్మెల్యేల కొనుగోలు (MLAs poaching case) వ్యవహారంపై ఫామ్హౌస్ కేసు (Farmhouse case) లో విచారణను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరిన్ని అరెస్ట్లు జరిగే అవకాశం ఉంది. ఏపీ, హర్యానా, కేరళ (Haryana Kerala), కర్ణాటకతో పాటు హైదరాబాద్లో సిట్ తనిఖీలు చేస్తున్నారు.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్కు చెందిన నందకుమార్ హోటల్ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు (MLAs Purchase) కేసులో నిందితులను ఏసీబీ కోర్టు (ACB Court)లో పోలీసులు హాజరుపర్చారు. అయితే నిందితులను మరోసారి కస్టడీకి పోలీసులు కోరారు.
మునుగోడు ఉపఎన్నికలకు ముందు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. అటు ప్రజల్లోనూ, రాజకీయ పార్టీల్లో ఈ వ్యవహారం దుమారం రేగింది.
మొయినాబాద్ ఫామ్హౌస్ (Moinabad Farm house) కేసు విచారణ కొనసాగుతోంది. రాజేంద్రనగర్ ఏసీపీ ఆఫీస్కు సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) వచ్చారు. నిందితుల విచారణను సీపీ పర్యవేక్షిస్తున్నారు.
రామచంద్ర భారతి (Ramachandra Bharthi) అలియాస్ సతీశ్శర్మ ఈ పేరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) కొనుగోలు వ్యవహారంలో ఈయన కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వెళ్లువెత్తున్నాయి.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్టీ ఫిరాయిస్తే ఒక్కొక్కరికీ రూ.100 కోట్లతోపాటు కాంట్రాక్టుల ఆశ చూపుతూ.. ఢిల్లీలో అధికార బీజేపీ (BJP) కి చెందిన ఒక అగ్రనేతతో ఫోన్లో మాట్లాడించే యత్నం చేసిన మధ్యవర్తులను తెలంగాణ పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.