Home » NDA Alliance
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్కు ఐటీఐఆర్ను మంజూరు చేసే వరకూ దానిపై మాట్లాడుతూనే ఉంటానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాలు అయిపోయిన తర్వాత కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ను కలిసి వినతిపత్రం ఇస్తానని,
లోక్సభ స్పీకర్ ఎన్నిక పూర్తైంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగుతుందని భావించినప్పటికీ.. స్పీకర్గా ఓంబిర్లా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. తొలుత స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం ఫలించలేదు.
అవును.. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ (YSRCP) పోయి టీడీపీ (TDP) కూటమి సర్కార్ వచ్చినా రాష్ట్ర పోలీసు శాఖలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు..! సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దని..
అధికారం కోల్పోయి... అనుకున్నవేవీ జరగక... దిక్కుతోచని పరిస్థితిలో పడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దల శరణుజొచ్చినట్లు తెలుస్తోంది.
బీజేపీకి దగ్గర కావాలని వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే..
దేశ చరిత్రలో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ పదవికి పోటీ జరగబోతోంది. అధికార ఎన్డీయే తరఫున మరోసారి ఓం బిర్లా బరిలో నిలవగా.. విపక్ష ఇండియా కూటమి సైతం కేరళకు చెందిన కొడికున్నిల్ సురేష్ను పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటించింది.
లోక్ సభ స్పీకర్ పదవికి(Lok Sabha Speaker Post) ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా ఏకగ్రీవం అవుతారని భావించిన బీజేపీ, ఎన్డీయే కూటమికి విపక్ష కాంగ్రెస్(Congress) భారీ షాక్ ఇచ్చింది. సంఖ్యా బలం తక్కువున్నా.. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలిపింది.
మోదీ 2.0 హయాంలో లోక్సభలో స్పీకర్గా(Lok Sabha Speaker Post) పనిచేసిన ఓం బిర్లా(Om Birla) మళ్లీ ఎన్డీయే లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ(TDP Alliance) కూటమి ఘన విజయం సాధించడంతో ఎన్ఆర్ఐలు గెలుపు సంబరాలు జరుపుకుంటున్నారు. న్యూయార్క్ నగరంలో తెలుగు తమ్ముళ్లు, ఎన్టీయే సానుభూతి పరులు కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజావిజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.
మోదీ(PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మూడోసారి అధికారం చేపట్టిన 15 రోజులపాటు అరాచక పాలన కొనసాగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మండిపడ్డారు.15 రోజుల్లో ప్రజలు ఎదుర్కొన్న పది సమస్యలపై ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రజా సమస్యల్ని పక్కకు పెట్టి.. ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో మోదీ బిజీగా ఉన్నారని ఆరోపించారు.